జాతీయం - Page 45
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్కు చెందిన 8 కోచ్లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్గా ఎంపికయ్యాడు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:44 PM IST
ప్రయాణీకులకు అలర్ట్.. టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసిన రైల్వే బోర్డు
రైల్వే బోర్డు (ఇండియన్ రైల్వేస్) టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో కొత్త సవరణ చేసింది.
By Medi Samrat Published on 17 Oct 2024 4:51 PM IST
హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
By Medi Samrat Published on 17 Oct 2024 2:25 PM IST
త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం.. అతడు చేసిన నేరం ఏమిటంటే..
'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక షరతుపై బెయిల్ మంజూరు చేసింది.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 12:22 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ
తన వారసుడు(తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ డీవై చంద్రచూడ్ సిఫార్సు చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 11:18 AM IST
కాసేపట్లో హర్యానా సీఎంగా ప్రమాణం చేయనున్న సైనీ.. మోదీ, చంద్రబాబు హాజరు
హర్యానాకు చెందిన నాయబ్ సర్కార్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు పంచకులలోని దసరా మైదానంలో జరగనుంది.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 10:45 AM IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు కన్నుమూత
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు.
By Medi Samrat Published on 17 Oct 2024 10:00 AM IST
ఫ్రెండ్తో గొడవ.. విమానాలకు మైనర్ బాలుడు బాంబు బెదిరింపులు.. అరెస్ట్
మూడు విమానాలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్లు జారీ చేసినందుకు ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడిని ముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 17 Oct 2024 8:39 AM IST
వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కట్.. సీఎం చంద్రబాబుకు కూడా..
దేశంలోని వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 17 Oct 2024 7:19 AM IST
బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ క్యూపీ 1335కి బెదిరింపు వచ్చింది
By Medi Samrat Published on 16 Oct 2024 4:28 PM IST
మహాత్మా అవార్డును అందుకున్న కోకా-కోలా ఇండియా
నీటి నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు స్థిరమైన వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మరియు పర్యావరణ బాధ్యతకు విశేషమైన సహకారం అందించినందుకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Oct 2024 4:15 PM IST