జాతీయం - Page 206
కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ద్యుతీ చంద్
ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 11:13 AM IST
ఆర్బీఐకి బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 10:41 AM IST
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.
By అంజి Published on 13 Dec 2024 6:51 AM IST
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం
దేశంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది
By Medi Samrat Published on 12 Dec 2024 3:58 PM IST
గుడ్న్యూస్.. మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2100 జమ చేస్తాం..!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
By Medi Samrat Published on 12 Dec 2024 2:20 PM IST
కీలక మీటింగ్కు షిండే గైర్హాజరు.. మహాయుతిలో చీలిక తప్పదా.?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహాయుతిలో అంతా సవ్యంగా సాగేలా కనిపించడం లేదు.
By Medi Samrat Published on 12 Dec 2024 1:40 PM IST
విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించడానికి.. 8 అంశాలను నిర్దేశించిన సుప్రీంకోర్టు
ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ అనే జంట విడాకుల కేసును విచారిస్తున్నప్పుడు.. సుప్రీంకోర్టు బుధవారం అనేక షరతులు, అంశాలను నిర్దేశించింది.
By అంజి Published on 12 Dec 2024 9:36 AM IST
కంగుతిన్న డాక్టర్లు.. మహిళ కడుపులో 9.2 కిలోల బరువు.. సుదీర్ఘ శస్త్రచికిత్స విజయవంతం..!
అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్న 49 ఏళ్ల మన్ప్రీత్ కౌర్ అనే మహిళ కడుపులో ఉన్న 9.8 కిలోల కణితిని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు.
By Medi Samrat Published on 12 Dec 2024 9:13 AM IST
విషాదం.. గూగుల్ మ్యాప్ సాయంతో బయలుదేరిన యువకుడు ఇంటికి చేరుకోకుండానే..
గూగుల్ మ్యాప్ ఉపయోగించి ఢిల్లీ నుంచి ధాంపూర్ వస్తున్న యువకుడు దారితప్పి కొత్వాలి దేహత్ రోడ్డుకు చేరుకున్నాడు.
By Medi Samrat Published on 12 Dec 2024 9:01 AM IST
అప్పుడు బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు : నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ నేతలు చెప్పిన వారికే రుణాలు...
By Medi Samrat Published on 12 Dec 2024 8:15 AM IST
మహిళలకు కేంద్రం కొత్త పథకం
మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ బీమా సఖి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 12 Dec 2024 7:12 AM IST
ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే?
అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాన్ని పొందలేరు.
By అంజి Published on 11 Dec 2024 12:18 PM IST














