జాతీయం - Page 145
15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్
వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 30, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 15 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్...
By Medi Samrat Published on 29 April 2025 8:33 PM IST
అలాంటి ట్రైనింగ్ తీసుకుని.. పర్యాటకుల మీద విరుచుకుపడ్డారు..!
పహల్గామ్లో 26 మంది హత్యకు సూత్రధారిగా గుర్తించబడిన హషీమ్ ముసా పాకిస్తాన్లో ఎలైట్ పారా-కమాండో శిక్షణ పొందాడని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 29 April 2025 8:09 PM IST
మేము ముస్లిములం.. కష్టంలో 'అల్లాహు అక్బర్' అంటాము : మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ, జిప్ లైన్ ఆపరేటర్ను 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేసినందుకు ఎన్ఐఏ...
By Medi Samrat Published on 29 April 2025 6:30 PM IST
'పాకిస్తాన్ జిందాబాద్' అన్నందుకు కొట్టి చంపారు.. వివరాలు వెల్లడించిన హోం మంత్రి
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 29 April 2025 3:31 PM IST
Video: పోలీస్ స్టేషన్లో చక్కర్లు కొట్టిన చిరుతపులి..లోపలే ఉన్న కానిస్టేబుల్ ఏం చేశాడంటే..?
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 April 2025 2:50 PM IST
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
కెనడాలో 3 రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థిని..కాలేజీ సమీపంలోని బీచ్లో మృతదేహం
21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఒట్టావాలోని తన కళాశాల సమీపంలోని బీచ్లో మృతి చెందిందని కెనడాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ధృవీకరించింది.
By Knakam Karthik Published on 29 April 2025 11:47 AM IST
మళ్లీ ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. కశ్మీర్లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ అంతటా...
By అంజి Published on 29 April 2025 11:06 AM IST
Terror Attack: 'అల్లాహు అక్బర్' అని చెప్పిన తర్వాత కాల్పులు.. జిప్లైన్ ఆపరేటర్కు ఎన్ఐఏ సమన్లు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒక వీడియోలో "అల్లాహు అక్బర్" అని అరిచిన జిప్లైన్ ఆపరేటర్ను జాతీయ దర్యాప్తు సంస్థ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు...
By అంజి Published on 29 April 2025 8:06 AM IST
ఫ్రాన్స్తో భారత్ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్ల కోసం
భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 6:15 PM IST
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్.. డ్రోన్ విజువల్ చూశారా?
పోలీస్ బలగాలు కూంబింగ్ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్లతో తనిఖీలు చేపడుతున్నాయి.
By Knakam Karthik Published on 28 April 2025 5:18 PM IST
సింగర్ నేహాపై దేశ ద్రోహం కేసు నమోదు
పహల్గామ్ విషాదం తర్వాత ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన...
By అంజి Published on 28 April 2025 1:15 PM IST














