తాజా వార్తలు - Page 8
త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు
వచ్చే నెల ప్రారంభం నుంచి భారత్-చైనాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 12 Aug 2025 8:39 PM IST
Rain Alert : రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 - 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో రేపు పశ్చిమమధ్య, దానిని ఆనుకుని...
By Medi Samrat Published on 12 Aug 2025 8:00 PM IST
అప్రమత్తంగా ఉండండి.. మంత్రి పొన్నం, అధికారులను అలర్ట్ చేసిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు
By Medi Samrat Published on 12 Aug 2025 7:07 PM IST
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్..!
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ జూలై నెల ICC ఉత్తమ పురుష ఆటగాడిగా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 12 Aug 2025 6:22 PM IST
పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
నిజమే, ఆధార్ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?
భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:47 PM IST
ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 12 Aug 2025 4:38 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST
రాష్ట్రానికి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన
తెలంగాణ రానున్న మూడో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 3:29 PM IST
Video : ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేము ఇద్దరన్నదమ్ములం ఉన్నామని.?
మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
By Medi Samrat Published on 12 Aug 2025 3:11 PM IST
రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్మెంట్ ఇవ్వనున్న ధోనీ..!
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్లు మరియు ఒక జర్నలిస్ట్పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ...
By Medi Samrat Published on 12 Aug 2025 2:47 PM IST