తాజా వార్తలు - Page 8
'మాది అట్టడుగున ఉన్న చిన్న దేశం'.. భారత్లో తొలి వన్డే సిరీస్ గెలిచాక కివీస్ కెప్టెన్ ఎంత బాగా మాట్లాడాడంటే..
ఇండోర్లో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 41 పరుగుల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది.
By Medi Samrat Published on 19 Jan 2026 8:51 AM IST
నకిలీ మద్యం కాదు.. ఆ ఇద్దరు 19 బీర్లు తాగి డీహైడ్రేషన్తో చనిపోయారు: Fact Check
అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు మరణించారన్న వైసీపీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్...
By అంజి Published on 19 Jan 2026 8:43 AM IST
Medaram: సీఎం రేవంత్ తులాభారం.. 68 కిలోల బెల్లం సమర్పణ
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పునరుద్ధరించిన వనదేవతల ఆలయాన్ని సీఎం ప్రారంభించారు.
By అంజి Published on 19 Jan 2026 8:22 AM IST
Telangana: మరోసారి తెరపైకి ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ అంశం
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రైవేట్ పాఠశాలలు ఎనిమిది శాతం వరకు...
By అంజి Published on 19 Jan 2026 7:57 AM IST
జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో టెక్నీషియన్ ఆత్మహత్య
తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ డయాలసిస్ టెక్నీషియన్ సూసైడ్ చేసుకున్నాడు.
By అంజి Published on 19 Jan 2026 7:41 AM IST
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి.. వీడియో
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా మరో ట్రాక్పై వస్తున్న రైలును...
By అంజి Published on 19 Jan 2026 7:13 AM IST
తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?
తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.
By అంజి Published on 19 Jan 2026 6:59 AM IST
భాగస్వామిని చంపిన ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. డెడ్బాడీని ట్రంక్ పెట్టెలో ఉంచి.. ఆపై నిప్పు పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నీలిరంగు లోహపు పెట్టెలో...
By అంజి Published on 19 Jan 2026 6:37 AM IST
'వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు'.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...
By అంజి Published on 19 Jan 2026 6:24 AM IST
మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తాం
చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 19 Jan 2026 6:00 AM IST
విజయ్.. మళ్లీ ఢిల్లీకి రావాల్సిందే..!
తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకుడు విజయ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా మరోసారి సమన్లు జారీ చేసింది.
By Medi Samrat Published on 18 Jan 2026 9:21 PM IST
5000 మంది చనిపోయారు..!
ఇరాన్ అంతటా ఇప్పటివరకు జరిగిన నిరసనలలో 500 మంది భద్రతా సిబ్బందితో సహా 5,000 మంది మరణించారని నివేదికలు అందాయి.
By Medi Samrat Published on 18 Jan 2026 8:33 PM IST














