తాజా వార్తలు - Page 8
Hyderabad: నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ (NH–44) వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా..
By అంజి Published on 25 Oct 2025 8:40 PM IST
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!
మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.
By అంజి Published on 25 Oct 2025 7:59 PM IST
కొడుకును కాపాడేందుకు చిరుతపులితో విరోచితంగా పోరాడిన తండ్రి
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు.
By Medi Samrat Published on 25 Oct 2025 7:29 PM IST
విషాదం.. బెంగళూరులో గుంతల రోడ్డుకు మరో ప్రాణం బలి.. ట్రక్కు ఢీ కొని మహిళా టెక్కీ మృతి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మదనాయకనహళ్లి-హుస్కూర్ రోడ్డులోని APMC సమీపంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా
By అంజి Published on 25 Oct 2025 7:24 PM IST
తుఫాన్ ఎఫెక్ట్: 'అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వండి'.. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం
మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 25 Oct 2025 6:40 PM IST
Hyderabad: డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు
హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు.
By అంజి Published on 25 Oct 2025 5:59 PM IST
Hyderabad: రూ. 4.9 కోట్ల మోసం కేసు.. మాజీ బ్యాంక్ మేనేజర్, మరో ఆరుగురికి జైలు శిక్ష
రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో మాజీ సీనియర్ బ్యాంకు అధికారితో సహా ఏడుగురిని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది.
By అంజి Published on 25 Oct 2025 5:34 PM IST
నిజమెంత: బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా?
ముళ్ల కంచెను దాటి ఒక యువకుడు సైకిల్ దొంగిలించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2025 5:11 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు సతీష్ షా కన్నుమూత
ప్రముఖ నటుడు సతీష్ షా అక్టోబర్ 25న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 25 Oct 2025 4:34 PM IST
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By అంజి Published on 25 Oct 2025 3:57 PM IST
దూసుకొస్తున్న 'మొంథా'.. ఏపీకి తుఫాను ముప్పు.. తెలంగాణలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని..
By అంజి Published on 25 Oct 2025 3:34 PM IST
Video: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్లో ఘటన
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 25 Oct 2025 2:47 PM IST














