తాజా వార్తలు - Page 9
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 13 May 2025 10:56 AM IST
విషాదం: అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 13 May 2025 10:33 AM IST
ఫ్రిజ్లోని నీళ్లు అతిగా తాగుతున్నారా?
ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి బాగా చల్లని నీరు తాగుతారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉన్నా సరే...
By అంజి Published on 13 May 2025 10:06 AM IST
పలు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుండి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేసాయి.
By అంజి Published on 13 May 2025 9:12 AM IST
రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి Published on 13 May 2025 8:28 AM IST
సోషల్ మీడియాలో పాక్ అనుకూల పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
పాకిస్తాన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు యువకులను...
By అంజి Published on 13 May 2025 7:54 AM IST
13 ఏళ్ల అత్యాచార బాధితురాలకి 33 వారాల గర్భం.. అబార్షన్కు హైకోర్టు అనుమతి
రాజ్కోట్కు చెందిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి 33 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి గుజరాత్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 13 May 2025 7:40 AM IST
భారీ ఉగ్రదాడికి పాల్పడ్డ జిహాదీ గ్రూప్.. 100 మందికిపైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూపు జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారని, వీరిలో ఎక్కువగా సైనికులు ఉన్నారని సోమవారం ఒక సహాయ కార్యకర్త, స్థానిక...
By అంజి Published on 13 May 2025 7:23 AM IST
గుడ్న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
By అంజి Published on 13 May 2025 7:10 AM IST
హైదరాబాద్లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.
By అంజి Published on 13 May 2025 6:48 AM IST
IPL 2025: ఐపీఎల్ రీషెడ్యూల్ ఇదిగో.. 6 స్టేడియాల్లో మ్యాచ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ధృవీకరించింది.
By అంజి Published on 13 May 2025 6:35 AM IST
నేడు ఈ రాశి వారికి కలిసి రానున్న ధన సంబంధ వ్యవహారాలు
గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో...
By జ్యోత్స్న Published on 13 May 2025 6:16 AM IST