తాజా వార్తలు - Page 9
తుఫాన్ ఎఫెక్ట్: 'అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వండి'.. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం
మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 25 Oct 2025 6:40 PM IST
Hyderabad: డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు
హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు.
By అంజి Published on 25 Oct 2025 5:59 PM IST
Hyderabad: రూ. 4.9 కోట్ల మోసం కేసు.. మాజీ బ్యాంక్ మేనేజర్, మరో ఆరుగురికి జైలు శిక్ష
రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో మాజీ సీనియర్ బ్యాంకు అధికారితో సహా ఏడుగురిని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది.
By అంజి Published on 25 Oct 2025 5:34 PM IST
నిజమెంత: బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా?
ముళ్ల కంచెను దాటి ఒక యువకుడు సైకిల్ దొంగిలించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2025 5:11 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు సతీష్ షా కన్నుమూత
ప్రముఖ నటుడు సతీష్ షా అక్టోబర్ 25న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 25 Oct 2025 4:34 PM IST
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By అంజి Published on 25 Oct 2025 3:57 PM IST
దూసుకొస్తున్న 'మొంథా'.. ఏపీకి తుఫాను ముప్పు.. తెలంగాణలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని..
By అంజి Published on 25 Oct 2025 3:34 PM IST
Video: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్లో ఘటన
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 25 Oct 2025 2:47 PM IST
జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు.. కానీ వారికి డీసీసీ పదవి రాదు: టీపీసీసీ చీఫ్ మహేష్
సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు.
By అంజి Published on 25 Oct 2025 2:33 PM IST
ఇండోర్లో దారుణం.. ఇద్దరు ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో పాల్గొంటున్న ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో..
By అంజి Published on 25 Oct 2025 2:13 PM IST
మోదీ, అదానీ మెగా స్కామ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎల్ఐసీ నిధులను దుర్వినియోగం చేస్తూ ‘మోదాని జాయింట్ వెంచర్’ దేశ ప్రజల సొమ్ముతో ఆడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది
By Knakam Karthik Published on 25 Oct 2025 1:30 PM IST
Kurnool bus accident: బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్కు 48 గంటల సమయం
ఆంధ్రప్రదేశ్ బస్సు అగ్ని ప్రమాదంలో బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుందని, అక్టోబర్ 27 నాటికి పూర్తవుతుందని శనివారం ఒక అధికారి తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 1:00 PM IST











