తాజా వార్తలు - Page 9
పొరుగింటిపైకి ప్రమాదకరమైన కుక్కను వదిలిన వ్యక్తి.. గొడవ ఏమిటంటే..?
ఢిల్లీలో సోమవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. వెల్కమ్ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ను ఇంటి బయట నుంచి తీసే విషయంలో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య...
By Medi Samrat Published on 16 Sept 2025 10:32 AM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.
By అంజి Published on 16 Sept 2025 10:28 AM IST
హ్యాండ్షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 10:06 AM IST
ఆ ఓడలో ఏముంది.? ట్రంప్ ఆదేశాలతో ఎటాక్ చేసిన యూఎస్ మిలిటరీ
గత రెండు వారాల్లో వెనిజులాపై అమెరికా రెండోసారి దాడి చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 10:04 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రూ.146.3 కోట్ల నిధులు విడుదల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 9:50 AM IST
భర్తలపై భార్యల దాడి.. ఓ ఘటనలో వేడినూనె పోసి.. మరో ఘటనలో చెవులను కోసి..
భార్య భర్తల ఘర్షణలు, వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది.
By అంజి Published on 16 Sept 2025 9:16 AM IST
Telangana: ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ..
By అంజి Published on 16 Sept 2025 8:42 AM IST
Hyderabad: సమీపంలోని పాఠశాలలకు మేధా స్కూల్ విద్యార్థుల బదిలీ
బోయిన్పల్లిలోని మేధా స్కూల్ ఆవరణలో ఆల్ప్రజోలం తయారీ యూనిట్ను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు గుర్తించిన తర్వాత, అధికారులు ఆ స్కూల్ను సీజ్ చేశారు.
By అంజి Published on 16 Sept 2025 8:22 AM IST
'కట్టేసి కొట్టి.. జననాంగాలకు పిన్నులు గుచ్చి.. ఆపై కారంతో'.. ఇద్దరు యువకులపై అతిక్రూరంగా ప్రవర్తించిన జంట
కేరళలోని మధ్య ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హింసించినందుకు ఒక జంటను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 7:44 AM IST
4 ఏళ్ల బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ట్యూషన్ నుండి వస్తుండగా ఎత్తుకెళ్లి..
ఛత్తీస్గఢ్ పట్టణంలో నాలుగేళ్ల బాలికపై ఆమె పొరుగువాడైన 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 7:22 AM IST
Telangana: యథావిధిగా నడవనున్న కాలేజీలు.. వెంటనే రూ.600 కోట్ల ఫీజు బకాయిల విడుదల
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ, పీజీ కళాశాలలు సహా ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల మధ్య సోమవారం జరిగిన చర్చలు...
By అంజి Published on 16 Sept 2025 7:13 AM IST
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోరోజు పొడిగింపు
ఫైనాన్షియల్ ఇయర్ 2025 - 26కు గానూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే గడువు ముగియాల్సింది.
By అంజి Published on 16 Sept 2025 6:49 AM IST