తాజా వార్తలు - Page 9
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 18 April 2025 7:05 AM IST
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్..వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 18 April 2025 6:53 AM IST
ఈ రాశివారు..చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
By Knakam Karthik Published on 18 April 2025 6:36 AM IST
ఫోర్త్ అంపైర్తో వాగ్వాదం.. ఢిల్లీ బౌలింగ్ కోచ్కు భారీ జరిమానా
ఐపీఎల్ 2025లో తొలిసారిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక జట్టు సహాయక...
By Medi Samrat Published on 17 April 2025 9:17 PM IST
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 17 April 2025 8:32 PM IST
ముందురోజే వస్తానన్న విజయసాయి రెడ్డి.. తీరా షాకిచ్చాడు..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు.
By Medi Samrat Published on 17 April 2025 7:42 PM IST
Hyderabad : ఇద్దరు పిల్లల్ని నరికి చంపి.. భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
జీడిమెట్ల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 17 April 2025 7:00 PM IST
పాస్టర్లకు సర్కార్ శుభవార్త.. ఏడు నెలల గౌరవ వేతనం విడుదల
గుడ్ ఫ్రైడే ముందు రోజు పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం...
By Medi Samrat Published on 17 April 2025 6:45 PM IST
ముంబై వర్సెస్ హైదరాబాద్.. 300 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
IPL 2025 లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది
By Medi Samrat Published on 17 April 2025 6:15 PM IST
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లగ్జరీ హై-రైజ్ ప్రాజెక్ట్ అయిన ‘సిన్క్’ను ఆవిష్కరించిన రాఘవ
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ తమ తాజా ప్రాజెక్ట్, సింక్ బై రాఘవను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 April 2025 5:15 PM IST
సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు.. ముగ్గురు అరెస్ట్
కత్తితో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 17 April 2025 5:15 PM IST
7500 కోట్ల రూపాయల నిధుల సేకరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు అనుమతి
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఈరోజు జరిగిన సమావేశంలో, గ్లోబల్ గ్రోత్ ఇన్వెస్టర్ వార్బర్గ్ పింకస్ ఎల్ఎల్ సి అనుబంధ సంస్థ అయిన కరెంట్ సీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 April 2025 4:45 PM IST