తాజా వార్తలు - Page 7
సైబరాబాద్లోనూ ఉగ్రదాడికి కుట్ర
హైదరాబాద్లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది.
By Medi Samrat Published on 18 April 2025 3:45 PM IST
బంగ్లాదేశ్ తిరుగుబాటుకు, తెలంగాణకు ఏం సంబంధం..? : కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని ఎంపీ మల్లు రవి అన్నారు.
By Medi Samrat Published on 18 April 2025 3:24 PM IST
కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫోటోలు పంపేవారు.. లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత పరిస్థితులపై అనయ బంగర్
భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ గత సంవత్సరం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకున్నారు.
By Medi Samrat Published on 18 April 2025 2:30 PM IST
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 18 April 2025 1:56 PM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 April 2025 1:32 PM IST
కోర్టు హాలులో లాయర్ల ఫైట్..కారణమేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రెండు గ్రూపులకు చెందిన న్యాయవాదులు కోర్టు హాలు లోపల పరస్పర దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By Knakam Karthik Published on 18 April 2025 1:06 PM IST
ఏపీ సర్కార్ తీపికబురు..ఆ జీవిత ఖైదీలకు త్వరలోనే విముక్తి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 18 April 2025 12:07 PM IST
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 11:39 AM IST
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:52 AM IST
హౌతీ తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ అమెరికన్ దళాలు.. 38 మంది మృత్యువాత
రస్ ఇస్సా చమురు నౌకాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు చేసిందని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 18 April 2025 10:47 AM IST
అమెరికాలో రోడ్డుప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని మృతి చెందారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:28 AM IST
గాయపడిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్
గాయపడిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది.
By Medi Samrat Published on 18 April 2025 10:09 AM IST