తాజా వార్తలు - Page 7
చిలీలో భారీ కార్చిచ్చులు 18 మంది మృతి
దక్షిణ అమెరికాలోని చిలీ అంతటా కార్చిచ్చులు చెలరేగడంతో కనీసం 18 మంది మరణించారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 11:29 AM IST
కరూర్ తొక్కిసలాట కేసు..రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు
By Knakam Karthik Published on 19 Jan 2026 11:06 AM IST
Fake Marraige Scam: భార్యను చెల్లిగా పరిచయం చేయించి.. మహిళా టెక్కీ నుంచి రూ.1.5 కోట్లు నొక్కాడు
బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫేక్ మ్యారేజ్ స్కామ్లో ఇరుక్కుంది. ఆపై రూ.1.5 కోట్లు మోసపోయింది.
By అంజి Published on 19 Jan 2026 11:01 AM IST
అరుదైన ఘనత సాధించబోతున్న సీఎం రేవంత్రెడ్డి..దేశంలోనే తొలి సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 10:53 AM IST
గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుంది? కారణాలు, జాగ్రత్తలు!
ప్రస్తుత కాలంలో పెద్దవయస్సు వారికే కాదు యువతను కూడా పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్.
By అంజి Published on 19 Jan 2026 9:54 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది....
By అంజి Published on 19 Jan 2026 9:12 AM IST
నితీష్రెడ్డికి అందుకే అవకాశాలు ఇస్తున్నాం.. సిరీస్ ఓటమి తర్వాత గిల్
న్యూజిలాండ్ మూడో ODIలో 41 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 2-1తో సిరీస్ నెగ్గింది. తద్వారా కివీస్ జట్టు భారత్లో తొలిసారి వన్డే సిరీస్ను కైవసం...
By Medi Samrat Published on 19 Jan 2026 9:10 AM IST
AP liquor scam: వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో...
By అంజి Published on 19 Jan 2026 9:05 AM IST
'మాది అట్టడుగున ఉన్న చిన్న దేశం'.. భారత్లో తొలి వన్డే సిరీస్ గెలిచాక కివీస్ కెప్టెన్ ఎంత బాగా మాట్లాడాడంటే..
ఇండోర్లో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 41 పరుగుల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది.
By Medi Samrat Published on 19 Jan 2026 8:51 AM IST
నకిలీ మద్యం కాదు.. ఆ ఇద్దరు 19 బీర్లు తాగి డీహైడ్రేషన్తో చనిపోయారు: Fact Check
అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు మరణించారన్న వైసీపీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్...
By అంజి Published on 19 Jan 2026 8:43 AM IST
Medaram: సీఎం రేవంత్ తులాభారం.. 68 కిలోల బెల్లం సమర్పణ
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పునరుద్ధరించిన వనదేవతల ఆలయాన్ని సీఎం ప్రారంభించారు.
By అంజి Published on 19 Jan 2026 8:22 AM IST
Telangana: మరోసారి తెరపైకి ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ అంశం
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రైవేట్ పాఠశాలలు ఎనిమిది శాతం వరకు...
By అంజి Published on 19 Jan 2026 7:57 AM IST














