తాజా వార్తలు - Page 7
బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్రెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:29 PM IST
'ఆరోగ్యశ్రీ' బకాయిలు చెల్లించకుండా కుట్రలు ఎందుకు?..ప్రభుత్వంపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అణగదొక్కిందని APCC చీఫ్ YS షర్మిల...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:12 PM IST
భారత్ దెబ్బకు ముక్కలైన మసూద్ అజర్ కుటుంబం..!
ఆపరేషన్ సిందూర్లో భాగంగా బహావల్పూర్ మీద భారతదేశం జరిపిన దాడిలో తమ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించారని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ...
By Medi Samrat Published on 16 Sept 2025 3:10 PM IST
Hyderabad : అలర్ట్.. అలర్ట్.. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ టీ బాలాజీ...
By Medi Samrat Published on 16 Sept 2025 3:02 PM IST
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:39 PM IST
సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:09 PM IST
16 వేల మంది విదేశీయులను డిపోర్ట్ చేయడానికి సిద్ధమైన కేంద్రహోంశాఖ
భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:46 PM IST
హైదరాబాద్ వాసులకు తప్పనున్న పాస్పోర్టు సేవల కష్టాలు
హైదరాబాద్ వాసులకు పాస్పోర్టు సేవలను మరింత ఈజీగా చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:41 PM IST
మెట్లు ఎక్కితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?.. అధ్యయనంలో సంచలన విషయాలు
క్యాన్సర్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిలో బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి.
By అంజి Published on 16 Sept 2025 1:25 PM IST
క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్లకు ఈడీ నోటీసులు
అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:13 PM IST
అమరావతిలో జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్...
By Knakam Karthik Published on 16 Sept 2025 1:01 PM IST
చనిపోయిందని దహన సంస్కరాలకు ఏర్పాట్లు.. చివరి క్షణంలో మేల్కొనడంతో అందరూ షాక్
ఒడిశాలోని పూరీలో సోమవారం దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు చనిపోయినట్లు భావించిన 86 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించింది.
By అంజి Published on 16 Sept 2025 1:01 PM IST