తాజా వార్తలు - Page 6
చివరి వరకు పోరాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా..ఓటర్ల జాబితాపై బీజేపీకి మమత సవాల్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది
By Knakam Karthik Published on 21 March 2026 3:40 PM IST
విషాదం..భార్య మృతి తట్టుకోలేక ఎస్ఐ సూసైడ్..అనాథలైన ఇద్దరు పిల్లలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 21 March 2026 3:00 PM IST
హైదరాబాద్ పాలిటిక్స్లో హీట్..15 రోజుల్లో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో మరోమారు ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తన వ్యూహాలకు పదును పెడుతోంది.
By Knakam Karthik Published on 21 March 2026 2:22 PM IST
అమ్మాయిలూ సోషల్ మీడియా మాయలో పడకండి..సీపీ సజ్జనార్ హెచ్చరిక
స్మార్ట్ఫోన్ నేడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని, పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం...
By Knakam Karthik Published on 21 March 2026 2:07 PM IST
హైదరాబాద్లో దారుణం.. వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి
హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెడ్డి కాలనీలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 21 March 2026 1:50 PM IST
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 21 March 2026 1:18 PM IST
Hyderabad: సమోసా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త.. జియాగూడలో కుళ్ళిన పదార్థాలతో తయారీ
హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్కు చెందిన H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని...
By అంజి Published on 21 March 2026 12:20 PM IST
విజయవాడలో దారుణం.. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడు అత్యాచారం
విజయవాడలోని రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతిస్థిమితం లేని ఇద్దరు 15 ఏళ్ల మైనర్ బాలికలపై ఓ యువకుడు...
By అంజి Published on 21 March 2026 11:51 AM IST
ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్లో పర్యటించనుంది. ఈ టూర్లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది.
By అంజి Published on 21 March 2026 11:04 AM IST
Tirumala: సాధారణ భక్తుడిలా క్యూలైన్లో నిలబడి శ్రీవారిని దర్శించిన సీఎం చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (మార్చి 21, 2026) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని...
By అంజి Published on 21 March 2026 10:48 AM IST
తెలంగాణలో ఒకే బోర్డు పరిధిలోకి స్కూల్, ఇంటర్ విద్య!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి...
By అంజి Published on 21 March 2026 10:08 AM IST
భారత్కు బిగ్ రిలీఫ్.. ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు!
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన రెండు ఎల్పిజి (LPG) ట్యాంకర్లు సిద్ధమవుతున్నాయి.
By అంజి Published on 21 March 2026 9:26 AM IST














