తాజా వార్తలు - Page 6
ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 108 మంది బాలికల మృతి
ఇరాన్లోని మినాబ్లో షజారా తయ్యాబా బాలికల స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారు.
By అంజి Published on 1 March 2026 8:13 AM IST
'కోకాపేటలోని ఆ భూములు శారదా పీఠానికే'.. సీఎం రేవంత్ ప్రకటన
కోకాపేటలోని శారదా పీఠానికి మొదట కేటాయించిన భూమి పీఠం వద్దనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 1 March 2026 7:53 AM IST
ఖమేనీ హతం.. ఇరాన్ ధ్రువీకరణ.. 40 రోజుల పాటు సంతాప దినాల ప్రకటన
ఇజ్రాయెల్ - అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇరాన్ అధికారిక మీడియా ఆదివారం నాడు ధ్రువీకరించింది.
By అంజి Published on 1 March 2026 7:42 AM IST
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక: 99 రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే...
By అంజి Published on 1 March 2026 7:18 AM IST
ఇరాన్పై అమెరికా దాడులకు అదే కారణమా?
ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా సడన్గా ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిపి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
By అంజి Published on 1 March 2026 6:56 AM IST
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ట్రంప్ ప్రకటన
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ప్రాణాలు...
By అంజి Published on 1 March 2026 6:40 AM IST
వార ఫలాలు: తేది 01-03-2026 నుంచి 07-03-2026 వరకు
బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు...
By అంజి Published on 1 March 2026 6:24 AM IST
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 28 Feb 2026 9:20 PM IST
మంత్రి మీటింగ్కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!
కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)...
By Medi Samrat Published on 28 Feb 2026 9:00 PM IST
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్కు ఎలా చేరేది..?
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 8:00 PM IST
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...
By Medi Samrat Published on 28 Feb 2026 7:00 PM IST
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST














