తాజా వార్తలు - Page 6
ICC Women's World Cup : సెమీ-ఫైనల్కు ముందు ఆందోళనలో టీమిండియా కెప్టెన్..!
2025 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 10:22 AM IST
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...
By అంజి Published on 24 Oct 2025 10:02 AM IST
Jubilee Hills bypoll: 60% మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లలో దాదాపు 60% బుధవారం ప్రారంభమై గురువారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘ పరిశీలన తర్వాత...
By అంజి Published on 24 Oct 2025 9:30 AM IST
ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో బుధవారం తన గదిలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న...
By అంజి Published on 24 Oct 2025 8:44 AM IST
Video: సీఎం రేవంత్కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ
తన నివాసంలో జరిగిన పోలీసు డ్రామా తర్వాత వారం రోజుల తర్వాత, అటవీ మంత్రి కొండా సురేఖ గురువారం..
By అంజి Published on 24 Oct 2025 8:29 AM IST
Andhrapradesh: బస్సులో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం
శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్...
By అంజి Published on 24 Oct 2025 8:01 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST
3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు...
By అంజి Published on 24 Oct 2025 7:31 AM IST
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 20 మంది మృతి?.. తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి
నిన్న రాత్రి (అక్టోబర్ 24, 2025) హైదరాబాద్ నుండి బయలుదేరిన బెంగళూరుకు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని...
By అంజి Published on 24 Oct 2025 7:26 AM IST
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By అంజి Published on 24 Oct 2025 7:13 AM IST
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బస్సు.. పలువురు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వి కావేరి ట్రావెల్ వోల్వో బస్సు (DD01 N94940) అగ్ని ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 24 Oct 2025 6:53 AM IST
'ఆ నిబంధన ఎత్తివేత'.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 24 Oct 2025 6:31 AM IST














