తాజా వార్తలు - Page 777
మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్
దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు
By Knakam Karthik Published on 8 July 2025 1:03 PM IST
Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?
సూరత్లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది.
By Knakam Karthik Published on 8 July 2025 12:39 PM IST
సోషల్ మీడియాలో ఆ పోస్టులు షేర్ చేస్తున్నారా?.. చర్యలకు సిద్ధమవుతోన్న ఎన్ఐఏ
ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను, గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, ఇతర దేశ వ్యతిరేక శక్తుల ఆన్లైన్ వీడియోలను బ్లాక్ చేసిన తర్వాత, అటువంటి...
By అంజి Published on 8 July 2025 12:31 PM IST
ప్రెస్ క్లబ్కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్లో కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 8 July 2025 12:01 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
Hyderabad: సర్కార్ భూముల్లో ఎత్తైన భవనాలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎనిమిది ఎత్తైన టవర్లను నిర్మించకుండా బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ (BHOWS)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన...
By అంజి Published on 8 July 2025 11:14 AM IST
కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 11:05 AM IST
మహిళ ప్రాణాలు తీసిన తాంత్రికుడు.. పూజలో భాగంగా బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అజంగఢ్కు చెందిన 35 ఏళ్ల మహిళ.. స్థానిక...
By అంజి Published on 8 July 2025 10:52 AM IST
హైడ్రా చర్యలతో బతికిన 'బతుకమ్మకుంట' చెరువు
హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్లో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 8 July 2025 10:34 AM IST
ఇంటర్తో 3,131 పోస్టులు.. దరఖాస్తు తేదీ ఎప్పటి వరకు అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్ఎస్ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 8 July 2025 10:16 AM IST
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుటుంబంలో విషాదం
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 8 July 2025 9:45 AM IST
బంగ్లాదేశ్, జపాన్ సహా 14 దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబు.. భారత్తో భారీ ఢీల్..!
భారత్తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 8 July 2025 9:31 AM IST














