తాజా వార్తలు - Page 776
Hyderabad: పార్క్ స్థలం కబ్జా.. అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్గూడలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా తొలగించింది
By అంజి Published on 8 July 2025 4:26 PM IST
నిజమెంత: మ్యాచ్ కు ముందు ఇటాలియన్ ఫుట్బాల్ జట్టు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించిందా?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనపడడం లేదు. అయితే ఇటాలియన్ ఫుట్బాల్ జట్టు మ్యాచ్కు ముందు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించిందని పేర్కొంటూ
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2025 4:00 PM IST
కేరళ నుండి బెంగళూరుకు వచ్చిన జంట.. ప్లాన్ చేసి ముంచేశారు..!
కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు గత 25 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు.
By Medi Samrat Published on 8 July 2025 3:45 PM IST
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది : ఎమ్మెల్సీ కవిత
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని...
By Medi Samrat Published on 8 July 2025 3:45 PM IST
వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే?
వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో ఉండే తేమ కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
By అంజి Published on 8 July 2025 3:18 PM IST
టేకాఫ్ అయిన విమానంలో తప్పుడు అలారం సిగ్నల్స్.. పైలట్ నిర్ణయంతో సేఫ్ ల్యాండింగ్
ఇండోర్ నుండి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వెళ్తున్న ఇండిగో విమానం (సిక్స్-ఇ-7295, ఎటిఆర్) మంగళవారం (జూలై 08, 2025) ఉదయం సాంకేతిక లోపంతో దేవి...
By Medi Samrat Published on 8 July 2025 2:46 PM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రాథమిక నివేదిక
ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
By Medi Samrat Published on 8 July 2025 2:33 PM IST
'నా తల రాత ఇలా ఎందుకు రాశావు'.. శివుడికి భావోద్వేగ లేఖ రాసి యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తల రాతను ప్రశ్నిస్తూ శివుడికి భావోద్వేగ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 8 July 2025 2:25 PM IST
'రాఫెల్ కేవలం ఒక విమానం కాదు'.. పాక్, చైనాలపై డస్సాల్ట్ ఏవియేషన్ ఫైర్
డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ దుర్మార్గపు ప్రణాళికలను తిప్పికొట్టారు.
By Medi Samrat Published on 8 July 2025 2:14 PM IST
Hyderabad: సిటీ సివిల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు కలకలం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గల సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
By అంజి Published on 8 July 2025 1:44 PM IST
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు..బిహార్ సీఎం కీలక ప్రకటన
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా సాధికారత ప్రయత్నంలో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 July 2025 1:30 PM IST
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్...
By అంజి Published on 8 July 2025 1:17 PM IST














