తాజా వార్తలు - Page 622
చియాంగ్ రాయ్, ఒకినావా, టోక్యోలకు కొత్త మార్గాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నస్కూట్
భారతదేశం- సింగపూర్ ఎయిర్లైన్స్ (SIA) యొక్క తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్, ఈరోజు థాయిలాండ్లోని చియాంగ్ రాయ్ మరియు జపాన్లోని ఒకినావా మరియు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2025 4:45 PM IST
రూ.30,000 లంచానికి ఆశపడి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి
గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డిఎంహెచ్ ఓ)గా పనిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశపడిన ఒక డాక్టరుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన...
By Medi Samrat Published on 18 Aug 2025 4:39 PM IST
ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర...
By Knakam Karthik Published on 18 Aug 2025 4:34 PM IST
సూర్య రోష్ని రూ.25 కోట్ల పెట్టుబడులు
లైటింగ్, ఫ్యాన్లు, గృహోపకరణాలు, స్టీల్ మరియు PVC పైపులలో భారతదేశం లో అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటైన సూర్య రోష్ని, దాని కొత్త టర్బో ఫ్లెక్స్ శ్రేణి ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2025 4:30 PM IST
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ప్రకటించింది
By Medi Samrat Published on 18 Aug 2025 4:23 PM IST
రామంతాపూర్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రామంతాపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో మంత్రి...
By Knakam Karthik Published on 18 Aug 2025 4:11 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక గణేష్ చతుర్థి ఆఫర్లను ప్రకటించిన యమహా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గణేష్ చతుర్థి పండుగ స్ఫూర్తిని పురస్కరించుకొని ఇండియా యమహా మోటార్ ఈ రాష్ట్రాలలోని తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2025 4:00 PM IST
షాకింగ్.. ఆ సూట్ కేసులో 'పుతిన్' మలమూత్రాలు..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు.
By Medi Samrat Published on 18 Aug 2025 3:46 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Aug 2025 3:19 PM IST
రోజుకు 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అయిన “స్త్రీ శక్తి” పథకం మహిళల్లో నూతనోత్సాహాన్ని, ఆహ్లాదాన్ని...
By Medi Samrat Published on 18 Aug 2025 2:53 PM IST
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్రెడ్డి: సీఎం రేవంత్
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 2:46 PM IST
'భారత్ మెరిసే మెర్సిడెస్.. పాకిస్థాన్ డంప్ ట్రక్'.. మంత్రి కూడా అవే వ్యాఖ్యలు
ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 2:44 PM IST














