తాజా వార్తలు - Page 623
షాకింగ్.. ఆ సూట్ కేసులో 'పుతిన్' మలమూత్రాలు..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు.
By Medi Samrat Published on 18 Aug 2025 3:46 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Aug 2025 3:19 PM IST
రోజుకు 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అయిన “స్త్రీ శక్తి” పథకం మహిళల్లో నూతనోత్సాహాన్ని, ఆహ్లాదాన్ని...
By Medi Samrat Published on 18 Aug 2025 2:53 PM IST
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్రెడ్డి: సీఎం రేవంత్
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 2:46 PM IST
'భారత్ మెరిసే మెర్సిడెస్.. పాకిస్థాన్ డంప్ ట్రక్'.. మంత్రి కూడా అవే వ్యాఖ్యలు
ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 2:44 PM IST
ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్కు జేపీ నడ్డా హామీ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 1:51 PM IST
రోజూ రీల్స్ చూస్తున్నారా?.. అయితే ఒక్క క్షణం ఇది తెలుసుకోండి
ఆనందాన్ని అందరూ కోరుకుంటారు. ఎక్కడైతే సంతోషం ఉంటుందో.. అక్కడే దాన్ని వెతుక్కుంటారు. కానీ, నిజజీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆ సంతోషం మనకు దక్కదు.
By అంజి Published on 18 Aug 2025 1:30 PM IST
రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 1:11 PM IST
Hyderabad: 'అప్పటికే రెండు పెళ్లిలు'.. విషయం తెలిసి మూడో భార్య ఏం చేసిందంటే?
రెండు వివాహాలను దాచిపెట్టి తన భార్యను మోసం చేశాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 Aug 2025 12:48 PM IST
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి..జై శంకర్కు లోకేశ్ విజ్ఞప్తి
విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 12:18 PM IST
నిజమెంత: ఢిల్లీలో కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించిన వీడియోలు ఇవేనా?
ఆగస్టు 11న, సుప్రీం కోర్టు ఢిల్లీ-ఎన్సిఆర్లోని అన్ని వీధి కుక్కలను ఆరు నుండి ఎనిమిది వారాల్లోగా తొలగించడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, శాశ్వతంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2025 12:15 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 12:09 PM IST














