తాజా వార్తలు - Page 621

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
CM Revanth, T fiber, internet, Telangana, Minister Sridhar babu
ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. టీ ఫైబర్‌ సమీక్షలో సీఎం రేవంత్‌

టీ ఫైబ‌ర్ ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవేంత్‌...

By అంజి  Published on 19 Aug 2025 7:03 AM IST


Viral news, Gujarat, school, I-Day musical depicts, terrorists in burqa
Video: స్కూల్లో నాటకం.. ఉగ్రవాదులను బురఖాల్లో చూపించడంపై వివాదం

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన నాటకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on 19 Aug 2025 6:47 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా...

By జ్యోత్స్న  Published on 19 Aug 2025 6:31 AM IST


శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా మ‌రియు టోకెన్‌...

By Medi Samrat  Published on 18 Aug 2025 9:19 PM IST


బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి : మాజీ సెలెక్టర్
'బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి' : మాజీ సెలెక్టర్

ఇంగ్లండ్ టూర్‌లో 3 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on 18 Aug 2025 9:01 PM IST


ప్ర‌ధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. ట్రంప్‌తో మీటింగ్‌పై చర్చ
ప్ర‌ధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. ట్రంప్‌తో మీటింగ్‌పై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 7:51 PM IST


మనీషా కోసం ప్రజల పోరాటం
మనీషా కోసం ప్రజల పోరాటం

19 ఏళ్ల ప్లేస్కూల్ టీచర్ మనీషా దారుణ హత్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హర్యానా రాష్ట్రం భివానీలో సింఘాని గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరుగుతూనే ఉంది.

By Medi Samrat  Published on 18 Aug 2025 7:13 PM IST


రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ.. రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచే ఉంటాయ్‌..!
రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ.. రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచే ఉంటాయ్‌..!

మూడేళ్ల కాలపరిమితో రాష్ట్రంలో నూతన బార్ పాలసీని అమలు చేయనున్నట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 6:48 PM IST


Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...

By Medi Samrat  Published on 18 Aug 2025 6:37 PM IST


Hyderabad News, HYDRAA, meerpet areas floodwater, Krishnakanth Park lake
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్

అమీర్‌పేట మెట్రో స్టేష‌న్, మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.

By Knakam Karthik  Published on 18 Aug 2025 6:00 PM IST


National News, Central Government, cyber fraudsters, Union Home Ministry
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ

సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

By Knakam Karthik  Published on 18 Aug 2025 5:30 PM IST


చియాంగ్ రాయ్, ఒకినావా, టోక్యోలకు కొత్త మార్గాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నస్కూట్
చియాంగ్ రాయ్, ఒకినావా, టోక్యోలకు కొత్త మార్గాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నస్కూట్

భారతదేశం- సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) యొక్క తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్, ఈరోజు థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ మరియు జపాన్‌లోని ఒకినావా మరియు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Aug 2025 4:45 PM IST


Share it