తాజా వార్తలు - Page 35
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు...
By Medi Samrat Published on 31 Jan 2026 5:32 PM IST
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం రైలు కింద పడి...
By Medi Samrat Published on 31 Jan 2026 5:12 PM IST
'అమెరికా చెప్పే ప్రతిదాన్ని భారత్ అంగీకరించదు'
భారతీయ వస్తువులపై అమెరికా విధించిన భారీ 50 శాతం సుంకాల నేపథ్యంలో అమెరికా మాజీ కల్నల్, అమెరికా రక్షణ నిపుణుడు డగ్లస్ మెక్గ్రెగర్ పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2026 3:37 PM IST
టీ20 ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ..!
వచ్చే నెలలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక...
By Medi Samrat Published on 31 Jan 2026 2:27 PM IST
ఆ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ..
కేరళలోని కొట్టాయంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు, యువతి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
By అంజి Published on 31 Jan 2026 1:40 PM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 22 వేల పోస్టులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసిన 22 వేల గ్రూప్ డి ఉద్యోగాలకు నేటి...
By అంజి Published on 31 Jan 2026 12:27 PM IST
హైదరాబాద్లో విషాదం.. రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య...
By అంజి Published on 31 Jan 2026 11:54 AM IST
డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?.. మౌనం వీడిన శరద్ పవార్
బుధవారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన నేపథ్యంలో.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం...
By అంజి Published on 31 Jan 2026 11:15 AM IST
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ..!
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 Jan 2026 11:09 AM IST
'ఏంటీ గందరగోళం'.?.. వచ్చే వారం నుంచి జరిగేది 'ప్రపంచ కప్' కాదా.?
T20 ప్రపంచ కప్కు ఫిబ్రవరి 7 నుండి భారత్-శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. అంతకుముందు భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టోర్నమెంట్పై ప్రశ్నలు...
By Medi Samrat Published on 31 Jan 2026 10:47 AM IST
Telangana: ఆలయ భూమిలో గంజాయి సాగు.. పూజారి అరెస్ట్.. రూ.70 లక్షలు స్వాధీనం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం గ్రామంలో గంజాయి సాగు చేసి అమ్ముతున్న ఆలయ పూజారిని అరెస్టు చేశారు.
By అంజి Published on 31 Jan 2026 10:38 AM IST














