తాజా వార్తలు - Page 35
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో సమావేశమైన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
By Medi Samrat Published on 11 Nov 2025 6:14 PM IST
సిగ్నేచర్ గ్లోబల్ స్టాక్పై ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, నువమా బుల్ రన్ 75% వరకు లాభాలకు అవకాశం
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, నువమా... సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్పై 'బయ్' (BUY) రేటింగ్ను సిఫార్సు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Nov 2025 5:33 PM IST
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమని వెల్లడిస్తోన్న నిపుణులు
హైదరాబాద్లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు , రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Nov 2025 5:26 PM IST
బెట్టింగ్ యాప్స్ కేసు..విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 5:20 PM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
అరెస్టైన డాక్టర్ షాహీన్ గురించి వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తర్వాత తాజాగా మరో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 11 Nov 2025 4:13 PM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 11 Nov 2025 3:30 PM IST
అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తాం, పద్మశ్రీ దక్కేలా వారిద్దరూ సహకరించాలి: సీఎం రేవంత్
పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:44 PM IST
ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి టెర్రరిస్టు డాక్టర్ల గ్రూపు లింకులు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో పార్కింగ్లో జరిగిన పేలుడు ఘటన తర్వాత మొత్తం టెర్రరిస్టు డాక్టర్ల గుంపుకు ఉన్న లింకులు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 11 Nov 2025 2:41 PM IST
Video: ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు, పాడె మోసిన సీఎం రేవంత్
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో అధికార లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:32 PM IST
మధుమేహం.. ఈ విషయాలు తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో చాలా మంది చిన్నప్పటి నుంచే డయాబెటిస్ బారిన పడుతున్నారు.
By అంజి Published on 11 Nov 2025 1:30 PM IST














