తాజా వార్తలు - Page 34
కమల్హాసన్కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
తల్లికి మత్తు మందు ఇచ్చి రెండున్నర నెలల బిడ్డను దారుణంగా చంపిన కసాయి మహిళ
హర్యానా రాష్ట్రం మెహమ్లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్లో ముంచి...
By Medi Samrat Published on 28 May 2025 1:59 PM IST
పోలవరం తరహాలో మేడిగడ్డ పునరుద్ధరించాలి..NDSA నివేదిక బూటకం: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని..బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 May 2025 1:53 PM IST
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
ఆర్టీసీలో 3,036 పోస్టులు.. భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 3,036 పోస్టులకు ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నియామక ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 28 May 2025 1:15 PM IST
మహానాడులో ఏఐతో ఎన్టీఆర్ స్పీచ్..మీరూ చూడండి
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 28 May 2025 1:03 PM IST
రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 20 వేల మందికి పైగా డుమ్మా
తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
By Knakam Karthik Published on 28 May 2025 12:48 PM IST
కోర్టు వద్ద పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసులను తప్పుదారి పట్టించి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు.
By Knakam Karthik Published on 28 May 2025 12:37 PM IST
తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Knakam Karthik Published on 28 May 2025 12:17 PM IST
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..అభినందించిన మంత్రి
పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:58 AM IST
దెబ్బ మీద దెబ్బ.. పంత్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 28 May 2025 11:48 AM IST