తాజా వార్తలు - Page 33
విమాన టిక్కెట్లపై ఇంధన సర్ఛార్జ్ విధించనున్న విమానయాన సంస్థ
మార్చి 15 నుండి దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై ఇంధన సర్ఛార్జ్ విధించనున్నట్లు అకాసా ఎయిర్ ప్రకటించింది
By Medi Samrat Published on 14 March 2026 6:20 PM IST
గుడిసెలో జంట.. తలలు పగులగొట్టి..
పటాన్చెరులోని సిటిజన్స్ కాలనీలో ఒక జంట వారి గుడిసెలో హత్యకు గురై కనిపించారు.
By Medi Samrat Published on 14 March 2026 5:30 PM IST
వీసా పొడిగింపునకు దరఖాస్తు చేయలేకపోయినా పర్వాలేదు..!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో భారత్లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువు పెంపు,...
By Medi Samrat Published on 14 March 2026 4:50 PM IST
ఫాస్టాగ్ వినియోగదారులకు అలర్ట్..!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 14 March 2026 4:10 PM IST
గుడ్న్యూస్ చెప్పిన నటి పూర్ణ
నటి పూర్ణ అలియాస్ షామ్నా ఖాసిమ్ రెండోసారి తల్లి అయ్యారు.
By Medi Samrat Published on 14 March 2026 4:05 PM IST
గ్యాస్పై ప్రజలు ఆందోళన చెందొద్దు..!
రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు...
By Medi Samrat Published on 14 March 2026 3:45 PM IST
పాకిస్థాన్ లీగ్ నాకొద్దన్న జింబాబ్వే ఆటగాడు.. పీసీబీ ఏమంటోందంటే.?
జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్లో ఆడేందుకు మొగ్గు చూపడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు...
By Medi Samrat Published on 14 March 2026 3:30 PM IST
త్వరలో భారత్కు రాబోతున్నా : డొనాల్డ్ ట్రంప్
త్వరలోనే భారత దేశంలో పర్యటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
By Medi Samrat Published on 14 March 2026 2:43 PM IST
హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్ (Regional Ring Rail) ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది.
By Medi Samrat Published on 14 March 2026 2:18 PM IST
ఒడిశాలో 'రిసార్ట్' రాజకీయాలు..!
రాజ్యసభ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 14 March 2026 2:07 PM IST
కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్ప చేసేదేమీ లేదు : ప్రధాని మోదీ
అస్సాంలో షిల్లాంగ్-సిల్చార్ కారిడార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 14 March 2026 1:52 PM IST
'నా బిడ్డను ఇంటికి తీసుకురండి'.. మధ్యప్రదేశ్ సీఎం సహాయం కోరిన మొనాలిసా తండ్రి
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో 'కుంభమేళా గర్ల్'గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మొనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు సామాజిక చర్చకు దారితీసింది.
By అంజి Published on 14 March 2026 1:41 PM IST














