తాజా వార్తలు - Page 33
పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా...
By Medi Samrat Published on 28 May 2025 6:43 PM IST
PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ పరిస్థితేంటి.?
IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 28 May 2025 6:28 PM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
ఆస్ట్రేలియాలో జాబ్ అని చెప్పి.. ఇరాన్కు పంపించేశారు..!
ఇరాన్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులు అదృశ్యమయ్యారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.
By Medi Samrat Published on 28 May 2025 4:45 PM IST
రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే..!
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 28 May 2025 4:42 PM IST
ఫీల్డింగ్ కోచ్గా మళ్లీ అతడినే తీసుకొచ్చిన రోహిత్ శర్మ..!
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.
By Medi Samrat Published on 28 May 2025 4:28 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
మణిపూర్లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యేలు
మణిపూర్లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 28 May 2025 3:02 PM IST
కమల్హాసన్కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
తల్లికి మత్తు మందు ఇచ్చి రెండున్నర నెలల బిడ్డను దారుణంగా చంపిన కసాయి మహిళ
హర్యానా రాష్ట్రం మెహమ్లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్లో ముంచి...
By Medi Samrat Published on 28 May 2025 1:59 PM IST