తాజా వార్తలు - Page 36
రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే..!
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 28 May 2025 4:42 PM IST
ఫీల్డింగ్ కోచ్గా మళ్లీ అతడినే తీసుకొచ్చిన రోహిత్ శర్మ..!
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.
By Medi Samrat Published on 28 May 2025 4:28 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
మణిపూర్లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యేలు
మణిపూర్లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 28 May 2025 3:02 PM IST
కమల్హాసన్కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
తల్లికి మత్తు మందు ఇచ్చి రెండున్నర నెలల బిడ్డను దారుణంగా చంపిన కసాయి మహిళ
హర్యానా రాష్ట్రం మెహమ్లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్లో ముంచి...
By Medi Samrat Published on 28 May 2025 1:59 PM IST
పోలవరం తరహాలో మేడిగడ్డ పునరుద్ధరించాలి..NDSA నివేదిక బూటకం: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని..బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 May 2025 1:53 PM IST
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
ఆర్టీసీలో 3,036 పోస్టులు.. భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 3,036 పోస్టులకు ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నియామక ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 28 May 2025 1:15 PM IST
మహానాడులో ఏఐతో ఎన్టీఆర్ స్పీచ్..మీరూ చూడండి
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 28 May 2025 1:03 PM IST