తాజా వార్తలు - Page 321
గడ్డం ఒత్తుగా పెరగాలంటే?.. ఇలా చేయండి
కొందరికి గడ్డం ఒత్తుగా పెంచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ అలా పెరగదు. దీని కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్, క్రీమ్స్ రాస్తుంటారు.
By అంజి Published on 12 Nov 2025 4:46 PM IST
ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుట్రదారులకు స్ట్రాంగ్ వార్నింగ్
భూటాన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడులో..
By అంజి Published on 12 Nov 2025 4:04 PM IST
ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు.. సీఎం గుడ్న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:56 PM IST
మంత్రి ఉత్తమ్తో రైతు కమిషన్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమయ్యింది.
By Medi Samrat Published on 12 Nov 2025 3:31 PM IST
పీసీసీ అధ్యక్షుడిగా ఆ కోరిక ఉంది..!
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:14 PM IST
గుంటూరులో ఉద్రిక్తత.. పోలీసులు, అంబటి మధ్య వాగ్వాదం
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా పోరు ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరులో ర్యాలీగా బయల్దేరిన..
By అంజి Published on 12 Nov 2025 3:12 PM IST
Video: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించిన డ్రోన్
సోమవారం మహారాష్ట్రలోని అమరావతిలో ఓ వివాహ వేదిక.. వరుడిని కత్తితో పొడిచి చంపడంతో నేరస్థలంగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 2:40 PM IST
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం...
By అంజి Published on 12 Nov 2025 2:00 PM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
Hyderabad: మార్ఫింగ్ వీడియోలతో.. యువతిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు
మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్, దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. 26 ఏళ్ల హైదరాబాద్ మహిళ తాజా బాధితురాలిగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 1:01 PM IST
తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత...
By అంజి Published on 12 Nov 2025 12:29 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST














