తాజా వార్తలు - Page 315
భారత్ గెలవడానికి ఆ పాక్ ఆటగాడే కారణం: అశ్విన్
2025 ఆసియా కప్ ఫైనల్లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:12 PM IST
పాక్లోని క్వెట్టాలో కారు బాంబు పేలుడు, 8 మంది మృతి
క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ కారు బాంబు పేలుడు సంభవించింది
By Knakam Karthik Published on 30 Sept 2025 2:51 PM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
బీసీలపై మాట్లాడే హక్కు ఈటల, బండికి లేదు: టీపీసీసీ చీఫ్
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్, కేటీఆర్..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 1:56 PM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
రేపు RSS శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు
By Knakam Karthik Published on 30 Sept 2025 12:50 PM IST
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు రూ.40 లక్షల విలువైన నోట్బుక్స్, పెన్నులు విరాళం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను...
By Knakam Karthik Published on 30 Sept 2025 12:15 PM IST
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్
సీనియర్ ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ సెప్టెంబర్ 30, మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
By అంజి Published on 30 Sept 2025 11:35 AM IST
అలా చేస్తేనే ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది, టెలీకాన్ఫరెన్స్లో సీఎం కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 11:31 AM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
పేదల ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూపాయి ఫీజు..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 Sept 2025 10:39 AM IST
మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ
మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 10:17 AM IST














