తాజా వార్తలు - Page 30
Andrapradesh: విద్యార్థులు, పేరెంట్స్కు అలర్ట్..స్కూళ్లల్లో ఆధార్ అప్డేట్ క్యాంపులు
రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 12:40 PM IST
దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు..అదాశర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ది కేరళ స్టోరీ' (2023), బస్తర్: ది నక్సల్ స్టోరీ' (2024) వంటి నటించిన తీవ్రమైన, ఇష్యూ-ఆధారిత చిత్రాల కోసం ఎదుర్కొన్న బెదిరింపులు, వివాదాలను ఆదా శర్మ...
By Knakam Karthik Published on 13 Nov 2025 12:15 PM IST
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 13 Nov 2025 11:26 AM IST
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది
By Knakam Karthik Published on 13 Nov 2025 10:20 AM IST
ఏపీలో వారికి గుడ్న్యూస్..రూ.90 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇమామ్లు, ముజ్జిన్ల నెలవారీ గౌరవ వేతనం కోసం రూ.90 కోట్లు విడుదల చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:28 AM IST
షట్డౌన్ ముగించే బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం, త్వరలోనే ట్రంప్ సంతకం
అమెరికా చరిత్రలో అతి పొడవైన ప్రభుత్వ షట్డౌన్ను ముగించే ఒప్పందం బుధవారం కాంగ్రెస్కు ఆమోదం పొందింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:03 AM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:43 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
గుడ్న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 13 Nov 2025 6:55 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 13 Nov 2025 6:39 AM IST














