తాజా వార్తలు - Page 30
టారిఫ్ టెన్షన్.. మళ్లీ రికార్డు స్థాయికి బంగారం ధర..!
అమెరికా ప్రభుత్వం భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో శుక్రవారం హైదరాబాద్లో...
By Medi Samrat Published on 8 Aug 2025 4:28 PM IST
సీఎం ఎందుకు సిట్ విచారణకు హాజరుకావడం లేదు? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
By Medi Samrat Published on 8 Aug 2025 3:54 PM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
వరద నీటిలో పల్టీలు కొడుతూ కనిపించిన మహిళ.. అది చూసి జనాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రం సోలానీ పార్క్ సమీపంలోని గంగా నదిలో పడుకుని ఓ మహిళ రీల్స్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 2:30 PM IST
ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?
ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Medi Samrat Published on 8 Aug 2025 2:15 PM IST
రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు
ఆంధ్రప్రదేశ్లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
By Knakam Karthik Published on 8 Aug 2025 1:42 PM IST
హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇలా ఉంది..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న వరద హుసేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 1:15 PM IST
మరో 4 రోజులు భారీ వానలు..దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఐఎండీ వార్నింగ్
దక్షిణ తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ వాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీచేసింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 12:43 PM IST
పిలిచారు, వెళ్తున్నా..కానీ నమ్మకం లేదు: బండి సంజయ్
ఈ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:58 AM IST
దివ్యాంగ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు
రాష్ట్రంలో దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:24 AM IST
స్కూళ్లల్లో తెలుగు తప్పనిసరి నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషనర్కు నిరాశే..!
తెలుగును తప్పనిసరి రెండవ భాషగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)లో మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి...
By Knakam Karthik Published on 8 Aug 2025 10:41 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST