తాజా వార్తలు - Page 31
రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు
ఆంధ్రప్రదేశ్లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
By Knakam Karthik Published on 8 Aug 2025 1:42 PM IST
హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇలా ఉంది..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న వరద హుసేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 1:15 PM IST
మరో 4 రోజులు భారీ వానలు..దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఐఎండీ వార్నింగ్
దక్షిణ తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ వాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీచేసింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 12:43 PM IST
పిలిచారు, వెళ్తున్నా..కానీ నమ్మకం లేదు: బండి సంజయ్
ఈ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:58 AM IST
దివ్యాంగ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు
రాష్ట్రంలో దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:24 AM IST
స్కూళ్లల్లో తెలుగు తప్పనిసరి నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషనర్కు నిరాశే..!
తెలుగును తప్పనిసరి రెండవ భాషగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)లో మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి...
By Knakam Karthik Published on 8 Aug 2025 10:41 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST
పార్కింగ్ వివాదం..బాలీవుడ్ నటి బంధువు హత్య
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ ఖురేషి హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 9:32 AM IST
ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు నో డిస్కషన్..మరో బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా, ఇండియా మధ్య బిజినెస్ రిలేషన్స్ మరింత ఉద్రిక్తంగా మారిన వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:52 AM IST
Andrapradesh: రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సీఎస్ కీలక ప్రకటన
యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:15 AM IST
వరలక్ష్మీ వ్రతం..ఇలా చేస్తే అన్నీ శుభాలే
శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతముని ప్రతి మహిళలు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:50 AM IST
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST