తాజా వార్తలు - Page 29
మరోసారి హైదరాబాద్కు హై అలర్ట్..!
హైదరాబాద్ నగరంపై వరుణుడు కనికరం చూపించడం లేదు. మరోసారి భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది.
By Medi Samrat Published on 8 Aug 2025 6:05 PM IST
అన్ని సినిమా షూటింగ్లు తక్షణమే ఆపేయండి : TFCC
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 5:58 PM IST
ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం
2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 5:38 PM IST
ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం.. కొత్త వెర్షన్ ఎప్పుడంటే.?
ఆదాయపు పన్ను బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం లోక్సభ నుంచి ఉపసంహరించుకుంది.
By Medi Samrat Published on 8 Aug 2025 5:33 PM IST
రక్షాబంధన్కు ముందు మహిళలకు కేంద్రం గుడ్న్యూస్
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 2025-26 సంవత్సరానికి రూ. 12,000 కోట్ల సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. దీనివల్ల 10.33 కోట్ల...
By Medi Samrat Published on 8 Aug 2025 4:46 PM IST
టారిఫ్ టెన్షన్.. మళ్లీ రికార్డు స్థాయికి బంగారం ధర..!
అమెరికా ప్రభుత్వం భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో శుక్రవారం హైదరాబాద్లో...
By Medi Samrat Published on 8 Aug 2025 4:28 PM IST
సీఎం ఎందుకు సిట్ విచారణకు హాజరుకావడం లేదు? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
By Medi Samrat Published on 8 Aug 2025 3:54 PM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
వరద నీటిలో పల్టీలు కొడుతూ కనిపించిన మహిళ.. అది చూసి జనాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రం సోలానీ పార్క్ సమీపంలోని గంగా నదిలో పడుకుని ఓ మహిళ రీల్స్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 2:30 PM IST
ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?
ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Medi Samrat Published on 8 Aug 2025 2:15 PM IST
రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు
ఆంధ్రప్రదేశ్లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
By Knakam Karthik Published on 8 Aug 2025 1:42 PM IST
హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇలా ఉంది..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న వరద హుసేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 1:15 PM IST