తాజా వార్తలు - Page 28
యూట్యూబర్ సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్న NIA
తన బైక్పై పాకిస్థాన్ను సందర్శించిన యూట్యూబర్ సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.
By Medi Samrat Published on 29 May 2025 5:55 PM IST
మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
కీలక మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 29 May 2025 5:26 PM IST
గోవాలో తప్పతాగి గార్డును చంపిన హైదరాబాద్ రౌడీ షీటర్
గోవాలోని పనాజీ సమీపంలోని కాంపాల్లో జరిగిన క్యాసినో కార్నివాల్లో సెక్యూరిటీ గార్డును హత్య చేసినందుకు చార్మినార్ సమీపంలోని మిస్రిగంజ్కు చెందిన రౌడీ...
By Medi Samrat Published on 29 May 2025 5:11 PM IST
మే 30 నుండి జూన్ 4 మధ్య ‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్’ 16వ ఎడిషన్ ను ప్రకటించిన అమేజాన్ ఫ్యాషన్
మే 30 నుండి జూన్ 4 వరకు తమ 16వ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ (WRS)ను నిర్వహిస్తున్నామని అమేజాన్ ఫ్యాషన్ ఈ రోజు ప్రకటించింది.
By Medi Samrat Published on 29 May 2025 5:00 PM IST
Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?
బెంగళూరులో కదులుతున్న కారు సన్రూఫ్ ఓపెన్ చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానా విధించారు.
By Medi Samrat Published on 29 May 2025 4:30 PM IST
బ్రాండ్ అంబాసిడర్గా దిగ్గజ ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీని ఆహ్వానించిన డెట్టాల్
క్రికెట్ దిగ్గజం మరియు భారతదేశపు ఒరిజినల్ కెప్టెన్ కూల్-మహేంద్ర సింగ్ ధోనీని తమ డెట్టాల్ సబ్బులు, బాడీవాష్ & హ్యాండ్ వాష్ శ్రేణి కోసం బ్రాండ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 May 2025 4:30 PM IST
నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట
వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.
By Medi Samrat Published on 29 May 2025 3:49 PM IST
ఫైనల్ చేరేది ఎవరు.?
IPL 2025లో క్వాలిఫయర్ 1 కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది.
By Medi Samrat Published on 29 May 2025 3:11 PM IST
వైసీపీకి ఊరట.. కోర్టులో తీర్పు..!
కడప మేయర్ సురేశ్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించగా.. ఈ ఉత్తర్వులపై...
By Medi Samrat Published on 29 May 2025 2:15 PM IST
Hyderabad: జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By అంజి Published on 29 May 2025 1:30 PM IST
దారుణం.. ఇంట్లో 15 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో బుధవారం 15 ఏళ్ల బాలికను ఇంట్లో కత్తితో పొడిచి చంపి, ఆమె బంధువును తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి.
By అంజి Published on 29 May 2025 12:38 PM IST
'బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని...
By అంజి Published on 29 May 2025 12:23 PM IST