తాజా వార్తలు - Page 27
Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు
మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
By అంజి Published on 12 Dec 2025 12:08 PM IST
నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్
ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 11:56 AM IST
Telangana: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు.. 84 శాతం పోలింగ్ నమోదు.. 90 శాతం క్లీన్ స్వీప్ చేశామన్న కాంగ్రెస్
తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 12 Dec 2025 11:32 AM IST
Andhra Pradesh: ఇంగ్లీష్ నేర్చుకోలేకోతున్నానని విద్యార్థిని ఆత్మహత్య
ఇంగ్లీష్ భాష నేర్చుకోలేకపోతున్నానని పేర్కొంటూ 17 ఏళ్ల దళిత బాలిక గురువారం ఆత్మహత్యకు పాల్పడిందని కర్నూలు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Dec 2025 11:10 AM IST
నన్ను అవమానించారు, ఆ ఎన్నికలయ్యాక రాజీనామా చేస్తా..బంగ్లాదేశ్ అధ్యక్షుడు సంచలన ప్రకటన
ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల తర్వాత తన పదవీకాలం మధ్యలో రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ గురువారం...
By Knakam Karthik Published on 12 Dec 2025 11:06 AM IST
ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించిన అన్నా హజారే
మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, జనవరి 30 నుండి మహారాష్ట్రలోని రాలేగావ్..
By అంజి Published on 12 Dec 2025 10:35 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
Tenth Exam Schedule: టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 12 Dec 2025 10:07 AM IST
జపాన్లో 6.7 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది
By Knakam Karthik Published on 12 Dec 2025 9:55 AM IST
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్లో కన్నుమూశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:56 AM IST
హైదరాబాద్లో దారుణం..చిన్నారిపై అట్లకాడతో ట్యూషన్ టీచర్ దాడి
హైదరాబాద్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది
By Knakam Karthik Published on 12 Dec 2025 8:37 AM IST
ఓటమికి కారణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఎదురుదాడి చేసి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు పేలవంగా బౌలింగ్...
By Medi Samrat Published on 12 Dec 2025 8:11 AM IST














