తాజా వార్తలు - Page 27
రాఖీ పండగ వేళ విషాదం.. భారీ వర్షానికి కూలిన గోడ.. ఇద్దరు పిల్లలు సహా 8 మంది మృతి
శనివారం ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించారు. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలోని హరి నగర్లో ఈ...
By అంజి Published on 9 Aug 2025 3:52 PM IST
సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: మంత్రి కోమటిరెడ్డి
టాలీవుడ్ సినీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. వారికి కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని అన్నారు.
By అంజి Published on 9 Aug 2025 3:15 PM IST
శిశువుకు పాలు పట్టేటప్పుడు తప్పనిసరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
శిశువులకు పాలు పట్టడంలో చాలా మంది తల్లులు తెలియని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో చిన్నారులు అనారోగ్యం పాలుకావడం చూస్తుంటాం.
By అంజి Published on 9 Aug 2025 2:38 PM IST
కర్ణాటకలో షాకింగ్ ఘటన.. వేర్వేరు ప్రదేశాల్లో మహిళ డెడ్బాడీ ముక్కలు లభ్యం
ఆగస్టు 7న, కర్ణాటకలోని ఒక గ్రామంలోని స్థానికులు ఒక కుక్క తెగిపోయిన మనిషి చేతిని రోడ్డుపై లాగుతుండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు.
By అంజి Published on 9 Aug 2025 2:02 PM IST
పటిష్టమైన పోలీసింగ్లో ఏపీకి రెండోస్థానం..ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడి
అమరావతి: సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 1:30 PM IST
క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు: టీపీసీసీ చీఫ్
స్వాతంత్ర్య ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని..టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
By Knakam Karthik Published on 9 Aug 2025 12:30 PM IST
Telangana: ఎమ్మెల్యే స్వగ్రామంలో రైతులకు యూరియా కష్టాలు..రాత్రి వరకు అక్కడే
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వస్థలమైన రుద్రంగి మండలంలోని రైతులు యూరియా పొందడానికి శుక్రవారం అర్థరాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 11:45 AM IST
పండుగ వేళ ఆర్టీసీ షాక్..స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంపు
రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 9 Aug 2025 10:25 AM IST
వాణిజ్య ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదు..యూఎస్ టారిఫ్లపై పీయూష్ గోయల్
వాణిజ్య ఒత్తిళ్లకు భారతదేశం తలొగ్గదు..అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు
By Knakam Karthik Published on 9 Aug 2025 10:04 AM IST
పీఎం-కిసాన్ 20వ విడత..ఏపీ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది
By Knakam Karthik Published on 9 Aug 2025 9:45 AM IST
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. 100 విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని శనివారం ఉదయం భారీ వర్షం అతలాకుతలం చేసింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:49 AM IST
సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:30 AM IST