తాజా వార్తలు - Page 26
ఖమేనీ వ్యతిరేక నిరసనలు.. ఇరాన్లో తొలిసారి 26 ఏళ్ల వ్యక్తికి ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఖమేనీ వ్యతిరేక నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు...
By అంజి Published on 13 Jan 2026 9:36 AM IST
Telangana: రవాణా శాఖ తనిఖీలు.. 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది.
By అంజి Published on 13 Jan 2026 9:02 AM IST
14 ఏళ్ల బాలికపై నాలుగేళ్లుగా లైంగిక దాడి.. ముగ్గురు అరెస్టు
తమిళనాడులోని తిరుచ్చిలో నాలుగు సంవత్సరాలకు పైగా ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగాయి.
By అంజి Published on 13 Jan 2026 8:33 AM IST
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15 శాతం జీతం కట్: సీఎం రేవంత్
తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 13 Jan 2026 8:18 AM IST
ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్: ట్రంప్ సంచలన నిర్ణయం
ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా అమెరికా 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు.
By అంజి Published on 13 Jan 2026 8:02 AM IST
అర్ధరాత్రి యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. ఇంటికెళ్తుండగా కిడ్నాప్ చేసి..
బీహార్లోని పూర్నియా జిల్లాలో ఓ యువతిని ఆరుగురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేశారు.
By అంజి Published on 13 Jan 2026 7:52 AM IST
Kakinada: భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం.. పండగ వేళ రోడ్డుపాలైన ఊరు
సంక్రాంతి వేళ పల్లెల్లో సంతోషాలు వెల్లివిరుస్తుంటే.. ఆ ఊరంతా కట్టుబట్టలతో రోడ్డు పాలైంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో జరిగిన ఘోర అగ్ని...
By అంజి Published on 13 Jan 2026 7:41 AM IST
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన కిట్.. సీఎం కీలక ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు...
By అంజి Published on 13 Jan 2026 7:23 AM IST
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఏటీఎం ఛార్జీలు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో ఫ్రీ టాన్సాక్షన్ల సంఖ్య...
By అంజి Published on 13 Jan 2026 7:14 AM IST
సంక్రాంతి వేళ రైతులకు గుడ్న్యూస్.. వరి ధాన్యం బోనస్ డబ్బుల విడుదల
సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 13 Jan 2026 7:03 AM IST
వాహనదారులకు బిగ్ షాక్.. ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ కొత్త రూల్
రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 13 Jan 2026 6:53 AM IST
ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం భారీ సంక్రాంతి కానుక
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంకీర్ణ ప్రభుత్వం సంక్రాంతి బొనాంజాను ప్రకటించింది, ఆర్థిక శాఖ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ₹2,653 కోట్ల...
By అంజి Published on 13 Jan 2026 6:38 AM IST














