తాజా వార్తలు - Page 26
Bihar Results : అమిత్ షా చెప్పిన జోస్యం నిజమైన వేళ..!
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 160 స్థానాలను...
By Medi Samrat Published on 14 Nov 2025 12:22 PM IST
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది: లోకేశ్
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:22 PM IST
Bihar Results : సీమాంచల్లో వెనకబడ్డ AIMIM..!
సీమాంచల్ రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవాలని AIMIM ఆశలు పెట్టుకుంది.
By Medi Samrat Published on 14 Nov 2025 12:15 PM IST
దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కేసు: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహాం
దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ భూమిని రాడార్ ప్రాజెక్ట్ కోసం బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో...
By అంజి Published on 14 Nov 2025 12:00 PM IST
రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కు బాంబు బెదిరింపు మెయిల్స్, హైదరాబాద్లో అలర్ట్
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో విమానాశ్రయ భద్రతా విభాగం అప్రమత్తమైంది.
By Knakam Karthik Published on 14 Nov 2025 11:47 AM IST
డొనాల్డ్ ట్రంప్కు బీబీసీ క్షమాపణలు..అందుకు మాత్రం నో
పనోరమా ఎపిసోడ్లో తప్పుదారి పట్టించే విధంగా సవరించిన ప్రసంగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బిబిసి క్షమాపణలు చెప్పింది
By Knakam Karthik Published on 14 Nov 2025 10:57 AM IST
JubileeHills: 4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఇక్కడి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.
By అంజి Published on 14 Nov 2025 10:38 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
కాశ్మీరీలందరినీ అనుమానితులుగా చూడటం మానేయండి: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, కాశ్మీరీ ముస్లింలను సామూహిక అనుమానితులుగా చూడటం మానేయాలన్నారు.
By అంజి Published on 14 Nov 2025 10:00 AM IST
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట
ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను ఇచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల...
By అంజి Published on 14 Nov 2025 9:10 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎస్ఎస్సీ ఫీజు గడువు పొడిగింపు
SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 ఫీజు చెల్లించడానికి గడువు తేదీలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ( DGE) గురువారం సవరించింది.
By అంజి Published on 14 Nov 2025 8:16 AM IST
విషాదం.. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ వేళ.. అభ్యర్థి మృతి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న రాత్రి గుండెపోటుతో...
By అంజి Published on 14 Nov 2025 8:03 AM IST














