తాజా వార్తలు - Page 26
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..అభినందించిన మంత్రి
పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:58 AM IST
దెబ్బ మీద దెబ్బ.. పంత్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 28 May 2025 11:48 AM IST
అన్నా యునివర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు
అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని దోషిగా బుధవారం నాడు మహిళా కోర్టు ప్రకటించింది. జ్ఞానశేఖరన్పై ఉన్న అన్ని అభియోగాలు రుజువయ్యాయని...
By అంజి Published on 28 May 2025 11:45 AM IST
రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్
తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మద్దతుతో నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.
By Medi Samrat Published on 28 May 2025 11:30 AM IST
ఎన్టీఆర్ 102వ జయంతి..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు
దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:28 AM IST
మ్యాచ్ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జరిగిన 70వ లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని...
By Medi Samrat Published on 28 May 2025 11:19 AM IST
Hanumakonda : రికార్డు ధర పలికిన ఫ్యాన్సీ నంబర్ ‘9999’
తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది.
By Medi Samrat Published on 28 May 2025 11:03 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన ఎన్నారై అరెస్ట్
పెళ్లి చేసుకుంటానని మోసపూరిత హామీ ఇచ్చి విదేశాలకు పారిపోయి, మహిళను మోసం చేసిన కేసులో హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక ఎన్నారైని పోలీసులు ఇటీవల అరెస్టు...
By అంజి Published on 28 May 2025 10:33 AM IST
21 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీం సిఫార్సు
దేశంలోని వివిధ హైకోర్టులలో 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By అంజి Published on 28 May 2025 10:06 AM IST
19 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం
కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారు.
By అంజి Published on 28 May 2025 9:39 AM IST
'సుంకిశాల పనులు వేగవంతం చేయండి'.. నిర్మాణ సంస్థకు జలమండలి ఆదేశం
సుంకిశాల ఇంటెక్ వెల్ పనులను 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మేఘ...
By అంజి Published on 28 May 2025 8:55 AM IST
Hanamkonda: భూ వివాదం విషయంలో పోలీసుల అత్యుత్సాహం.. ఏకంగా ఇంట్లోకి చొరబడి..
భూ సంబంధిత వివాదాలు, పైసల పంచాయతీలు ఇక్కడ పరిష్కరించబడవు.. కోర్టుల్లో పరిష్కరించుకోవాలి అని చెబుతూనే భూ వివాదాల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం...
By అంజి Published on 28 May 2025 8:45 AM IST