తాజా వార్తలు - Page 25
జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్ లో దిగిన తెలంగాణ మంత్రులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి వచ్చారు.
By Medi Samrat Published on 10 Aug 2025 2:30 PM IST
ప్రియురాలు ఆత్మహత్య.. కోపంతో ఆమె తల్లిపై గొడ్డలితో దాడి చేసిన ప్రియుడు
తన ప్రియురాలి ఆత్మహత్యతో కలత చెందిన ఒక వ్యక్తి శనివారం లక్నోలో ఆమె తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 10 Aug 2025 1:42 PM IST
బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.
By అంజి Published on 10 Aug 2025 1:02 PM IST
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పతాక ఆవిష్కరణ ఉండదు.. ఎందుకో తెలుసా?
స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. ఈ రెండు మనకు అతి ముఖ్యమైన జాతీయ పండుగలు.
By అంజి Published on 10 Aug 2025 12:30 PM IST
ఆదివాసీ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ
ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నట్టు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి తెలిపారు.
By అంజి Published on 10 Aug 2025 11:31 AM IST
తెలంగాణలో నిజాం కాలం నాటి ఎయిర్స్ట్రిప్ల పునరుద్ధరణకు సన్నాహాలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మామ్నూర్లోని నిజాం కాలం నాటి ఎయిర్స్ట్రిప్లు ప్రస్తుతం నిర్జన ప్రదేశాలుగా కనిపిస్తున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Aug 2025 10:41 AM IST
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 పోస్టులు.. దరఖాస్తుకు నేడే ఆఖరు
కేంద్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-ii/ ఎగ్జిక్యూటివ్...
By అంజి Published on 10 Aug 2025 9:47 AM IST
Telangana: పర్యాటక రంగ అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలలో తెలంగాణను మొదటి ఐదు స్థానాల్లో ఉంచడం, రాబోయే ఐదు సంవత్సరాలలో
By అంజి Published on 10 Aug 2025 9:15 AM IST
రెండోసారి గర్భం దాల్చట్లేదా?
తల్లి కావడం అనేది ఒక మధురానుభూతి. తమ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకొనేందుకు ప్రతి తల్లీ ఎదురుచూస్తుంది. దానికి తగ్గట్టే కొందరు బిడ్డకు జన్మనిస్తారు.
By అంజి Published on 10 Aug 2025 8:24 AM IST
Video: ఏపీలో కలకలం.. ఇంటర్ విద్యార్థుల ర్యాగింగ్.. కాళ్లతో తంతూ, కర్రలతో కొడుతూ..
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్పై సీనియర్లు దారుణంగా దాడి...
By అంజి Published on 10 Aug 2025 7:49 AM IST
2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST
రైలులో అదృశ్యమైన సివిల్ జడ్జి అభ్యర్థిని.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లో సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక మహిళ రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 Aug 2025 7:23 AM IST