తాజా వార్తలు - Page 25
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్..రేపే స్పీకర్ విచారణ
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు విచారణ చేపట్టనున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:54 PM IST
మోదీ రాజీపడి దేశాన్ని తాకట్టుపెట్టారు..యూఎస్ డీల్పై రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 3:43 PM IST
భక్తులకు అలర్ట్..యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:33 PM IST
నా మెడ కోశారు.. మున్సిపల్ టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 3:27 PM IST
తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరిగే ఛాన్స్..సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలను సమీక్షిస్తోంది
By Knakam Karthik Published on 3 Feb 2026 3:03 PM IST
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:53 PM IST
విడదల రజనిపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:30 PM IST
Hyderabad: నిమ్స్లో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని మెడికల్ ఆంకాలజీ విభాగం...
By అంజి Published on 3 Feb 2026 1:59 PM IST
'అలాగైతే భారత్ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
By అంజి Published on 3 Feb 2026 12:58 PM IST
మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By అంజి Published on 3 Feb 2026 12:00 PM IST
యాత్ర ఇండియా లిమిటెడ్లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST














