తాజా వార్తలు - Page 100
సంజు శాంసన్ ఇన్నింగ్స్కు గావస్కర్ మద్దతు
చెన్నైలోని చెపాక్ (చిదంబరం) స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో టీమ్ఇండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
By అంజి Published on 27 Feb 2026 12:36 PM IST
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:18 PM IST
ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
By Medi Samrat Published on 27 Feb 2026 12:02 PM IST
'కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు'.. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీలోని కొత్త ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐకు నేడు పెద్ద...
By Medi Samrat Published on 27 Feb 2026 11:51 AM IST
కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్.. లిక్కర్ స్కామ్ కేసు నుండి డిశ్చార్జ్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
By అంజి Published on 27 Feb 2026 11:48 AM IST
తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..రేవంత్ సర్కార్కు విద్యా కమిషన్ కీలక నివేదిక
తెలంగాణ విద్యా కమిషన్ తన కీలక నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 11:36 AM IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్కు క్లీన్చిట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి మనీశ్...
By అంజి Published on 27 Feb 2026 11:21 AM IST
వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు..వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 11:02 AM IST
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..డీఎంకేలో చేరిన మాజీ సీఎం
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 10:47 AM IST
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ. 745 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 10:41 AM IST
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలోని దర్గా తరలింపుపై హైకోర్టు స్టే
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శతాబ్దాల నాటి...
By అంజి Published on 27 Feb 2026 10:08 AM IST
కల్తీ పాల మరణాల ఎఫెక్ట్: ఏపీలో స్పెషల్ స్క్రీనింగ్ డ్రైవ్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు!
పాల కల్తీ కేసులో నిందితులపై తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాబ్ నివేదిక, దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తోంది.
By అంజి Published on 27 Feb 2026 9:42 AM IST














