అంతర్జాతీయం - Page 75
అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 9:15 AM IST
పాకిస్తాన్ను భయపెడుతున్న కాంగో వైరస్
పాకిస్థాన్లో కాంగో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 9:30 AM IST
బ్యాటరీల తయారీ ప్లాంట్లో భారీ పేలుడు.. 20 మంది మృతి
దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 Jun 2024 3:11 PM IST
రష్యా.. 15 మంది పోలీసు అధికారులను హతమార్చిన ముష్కరులు
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లో ఆదివారం సాయుధ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 24 Jun 2024 10:49 AM IST
అమెరికాలో హెలికాప్టర్లో దోమల తరలింపు.. ఎందుకో తెలుసా?
అమెరికాలో హవాయి దీవులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 33 రకాల జాతుల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 8:30 AM IST
ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.
By Medi Samrat Published on 21 Jun 2024 8:30 PM IST
ఖురాన్ను అపవిత్రం చేశాడని.. వ్యక్తి కాల్చి చంపి, ఆపై మృతదేహాన్ని వేలాడదీసి..
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సుందరమైన స్వాత్ జిల్లాలో పవిత్ర ఖురాన్ను అపవిత్రం చేశాడని తెలుసుకుని, ఆగ్రహానికి గురైన గుంపు ఓ వ్యక్తిని...
By అంజి Published on 21 Jun 2024 1:45 PM IST
హజ్ యాత్రలో 550 మంది మృతి.. 51 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలే కారణం!
ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటి వరకు 550 మందికిపైగా యాత్రికులు మరణించినట్టు దౌత్య అధికారులు మంగళవారం నాడు తెలిపారు.
By అంజి Published on 19 Jun 2024 9:00 AM IST
కలకలం.. మనుషులకు సోకుతోన్న.. 2 రోజుల్లో చంపగల 'మాంసాన్ని తినే బ్యాక్టీరియా' వ్యాధి
48 గంటల్లో ప్రజలను చంపగల అరుదైన "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" వల్ల కలిగే వ్యాధి జపాన్లో వ్యాపిస్తోందని బ్లూమ్బెర్గ్ శనివారం నివేదించింది.
By అంజి Published on 16 Jun 2024 6:45 AM IST
కాల్పుల విరమణపై ఉక్రెయిన్కు రష్యా ఆఫర్.. కానీ...
రెండేళ్ల నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 6:17 PM IST
ఇటలీకి ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం
50వ జీ7 నేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇటలీకి వెళ్లనున్నారు. మూడవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది అతని మొదటి...
By అంజి Published on 13 Jun 2024 10:52 AM IST
కువైట్లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి
కువైట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూన్ 12 బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 4:15 PM IST











