అంతర్జాతీయం - Page 72
ప్రయాణికుల వ్యాన్పై ఉగ్రమూకల బుల్లెట్ల వర్షం.. 38 మంది మృతి
పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి వార్త వచ్చింది. వాయువ్య పాకిస్థాన్లోని గిరిజన ప్రాంతంలో గురువారం ప్రయాణీకుల వ్యాన్పై తుపాకీ దాడిలో 38...
By Medi Samrat Published on 21 Nov 2024 5:32 PM IST
సైనైడ్ ఇచ్చి 14 మందిని చంపింది.. అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్కు మరణశిక్ష
థాయ్ కోర్టు 36 ఏళ్ల మహిళకు మరణశిక్ష విధించింది. ఆ మహిళను దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా అభివర్ణించారు.
By Medi Samrat Published on 21 Nov 2024 4:38 PM IST
విద్యార్థితో 'థర్డ్-డిగ్రీ' శృంగారం.. టీచర్కు 30 ఏళ్ల జైలుశిక్ష
అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ఓ మాజీ టీచర్కు కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
By Medi Samrat Published on 21 Nov 2024 3:57 PM IST
విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను పంపించాలని కోరిన ప్రధాని మోదీ
బ్రెజిల్లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్మర్ను కలుసుకున్నారు.
By Medi Samrat Published on 19 Nov 2024 8:45 PM IST
ట్రంప్ కొత్త క్యాబినెట్తో పాక్కు నిద్రలేని రాత్రులు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ సహచరులను ఎంపిక చేసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:31 PM IST
సంచలన నిర్ణయం.. 'నేషనల్ ఎమర్జెన్సీ'ని ప్రకటించనున్న ట్రంప్..!
అక్రమ వలసదారులపై అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 10:28 AM IST
అక్కడ చదవడానికి ఎక్కువగా వెళ్లింది మనోళ్లే.. రెండో స్థానం ఎవరిదంటే..
అమెరికా విశ్వవిద్యాలయాలను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇ
By Medi Samrat Published on 19 Nov 2024 9:26 AM IST
అమెరికాలో పట్టుబడ్డ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు.!
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో పట్టుబడ్డాడు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 9:30 PM IST
101 మందిని ఉరి తీసిన సౌదీ.. పాక్ పౌరులే ఎక్కువ.. ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..
ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 11:45 AM IST
జీ20 సదస్సు: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
జీ20 సదస్సులో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు.
By అంజి Published on 18 Nov 2024 8:42 AM IST
కత్తితో దాడికి దిగిన విద్యార్థి.. 8 మంది మృతి.. 17 మందికి గాయాలు
తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని వృత్తి విద్యా పాఠశాలలో శనివారం జరిగిన కత్తి దాడిలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు స్థానిక పోలీసు...
By అంజి Published on 17 Nov 2024 9:00 AM IST
10 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహాలను భారత్ కు అప్పగించిన అమెరికా
భారతదేశానికి చెందిన 1400 పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
By Medi Samrat Published on 16 Nov 2024 9:15 PM IST














