అంతర్జాతీయం - Page 48
లీటర్ పెట్రోల్ ధర 293 రూపాయలు.. డీజిల్ ధర ఎంతో తెలుసా.?
ప్రభుత్వాలు మారుతున్నా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం మారడం లేదు. మరోసారి పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి సిద్ధమైంది
By Medi Samrat Published on 16 April 2024 12:30 PM IST
మస్క్ ఇచ్చాడు షాక్.. లైక్ కొట్టాలన్నా డబ్బులు వసూలు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ను ట్విట్టర్ అలియాస్ ఎక్స్ ను చాలా మంది ఫ్రీగా ఉపయోగిస్తూ ఉన్నారు. కొందరు వెరిఫికేషన్ కోసం డబ్బులు కడుతూ ఉన్నారనుకోండి
By M.S.R Published on 16 April 2024 12:00 PM IST
ముష్కరుల కాల్పులు.. సరబ్జిత్ సింగ్ హత్య కేసు నిందితుడు మృతి
పాకిస్థాన్లో భారత మరణశిక్ష ఖైదీ అయిన సరబ్జిత్ సింగ్ హత్య కేసులో నిందితుడు అయిన అమీర్ సర్ఫరాజ్ తాంబా ఆదివారం లాహోర్లో గుర్తు తెలియని ముష్కరుల చేతిలో...
By అంజి Published on 15 April 2024 8:00 AM IST
వీర్యాన్ని దానం చేయడానికి.. లవ్ లైఫ్ కూడా వద్దనుకున్నాడు..!
ఎంతో మంది పిల్లలు లేని వాళ్లకు వీర్యదానం అనేది చాలా ముఖ్యమైనది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 April 2024 9:45 PM IST
ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్
క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించడం ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగిన నేపథ్యంలో భారత్ ఆదివారం ‘తక్షణ తీవ్రతను తగ్గించాలని’...
By అంజి Published on 14 April 2024 9:00 AM IST
ఏడుగురిని చంపిన వ్యక్తిని.. తుదముట్టించిన మహిళా పోలీసు
సిడ్నీలోని బోండి జంక్షన్లోని ఒక షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి కత్తితో చేసిన దాడిలో 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 13 April 2024 3:32 PM IST
దంపతులు కలిసి స్నానం చేయండి.. మేయర్ వింత సూచన
కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ వింత సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:56 AM IST
భారతీయులకు హెచ్చరిక.. ఆ దేశాలకు వెళ్ళకండి
తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 12 April 2024 8:30 PM IST
చైనాలోని ప్రాంతాల పేర్లను భారత్ మారిస్తే.?
అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేరు మార్చడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
By Medi Samrat Published on 9 April 2024 9:45 PM IST
విషాదం.. పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మృతి
మొజాంబిక్లోని ఉత్తర తీరంలో రద్దీగా ఉండే తాత్కాలిక ఫెర్రీ మునిగిపోవడంతో 90 మందికి పైగా మరణించారని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు
By అంజి Published on 8 April 2024 9:29 AM IST
న్యూయార్క్లో భూ ప్రకంపనలు
అమెరికాలోని న్యూయార్క్లో భూప్రకంపనలు సంభవించాయి
By Srikanth Gundamalla Published on 6 April 2024 7:48 AM IST
ఆ ఫ్యాన్సీ మొబైల్ నంబర్లను ఎంతకు దక్కించుకున్నారో తెలుసా?
సాధారణంగా ఫ్యాన్సీ మొబైల్ నంబర్లకు ఊహించని ధర పలుకుతూ ఉంటుంది. భారతదేశంలోనే కాదు..
By Medi Samrat Published on 5 April 2024 7:45 PM IST