అంతర్జాతీయం - Page 47
ట్రంప్, మస్క్ల మధ్య కటీఫ్..టెస్లా అధినేత సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మధ్య నెలల తరబడి సాగిన స్నేహం గురువారం విచ్ఛిన్నమైంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:45 AM IST
భారత్తో చర్చల కోసం ట్రంప్ సాయం కోరిన పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది
By Medi Samrat Published on 5 Jun 2025 2:41 PM IST
'ఆపరేషన్ సింధూర్' అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివరించిన శశి థరూర్
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100...
By Medi Samrat Published on 5 Jun 2025 2:19 PM IST
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!
అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
By Medi Samrat Published on 5 Jun 2025 8:17 AM IST
అమెరికాలోకి ప్రమాదకరమైన ఫంగస్ను తీసుకెళ్లిన.. ఇద్దరు చైనీయులు అరెస్ట్
చైనా ప్రమాదకరమైన 'Fusarium graminearum' ఫంగస్ను యూఎస్కు తీసుకురావాలని ప్రయత్నించిందని ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ కశ్...
By అంజి Published on 4 Jun 2025 12:04 PM IST
పాకిస్థాన్లోని కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ
పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు పరారీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 12:15 PM IST
ప్రపంచం ముందు మొసలి కన్నీరు కార్చేందుకు కూడా భారత్నే కాపీ కొట్టిన పాక్..!
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు సంబంధించిన నిజాలను భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:03 PM IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా 'కీలక' అడుగు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లకు పైగా గడిచింది
By Medi Samrat Published on 2 Jun 2025 8:49 PM IST
పాకిస్థాన్లో కేకలు మొదలయ్యాయి
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నదీ వ్యవస్థతో ఆధారపడి ఉంది.
By Medi Samrat Published on 2 Jun 2025 5:07 PM IST
గాజాలో ఏరులై పారుతోన్న రక్తం.. ఆహారం కోసం వెళ్తుంటే కాల్పులు.. 31 మంది మృతి
గాజాలో రక్తం ఏరులై పారుతోంది. హమాస్ - ఇజ్రాయెల్ పోరు పౌరుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా గాజాలో హృదయ విదారక ఘటన జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 8:30 AM IST
పేరుమోసిన టెర్రరిస్ట్ జైలులో ఉంటూ తండ్రి అయ్యాడు.. పాక్ ద్వంద్వ వైఖరిపై విరుచుకుపడ్డ ఒవైసీ
'ఆపరేషన్ సింధూర్' విజయంతో ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది.
By Medi Samrat Published on 1 Jun 2025 9:36 AM IST
వంతెన కూలి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 Jun 2025 6:39 AM IST














