హైదరాబాద్ - Page 9
ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కోచ్ రమేష్పై సస్పెన్షన్ వేటు..కారణం ఏంటంటే?
ప్రముఖ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ( NADA) సస్పెన్షన్ వేటు వేసింది
By Knakam Karthik Published on 20 April 2025 7:30 PM IST
మందుబాబులకు చేదువార్త..రేపటి నుంచి మద్యంషాపులు క్లోజ్
మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్లోని వారికి మాత్రమే.
By Knakam Karthik Published on 20 April 2025 5:36 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైడ్రా షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 April 2025 3:45 PM IST
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి.. దిల్సుఖ్నగర్లో నిరసన
పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ...
By Medi Samrat Published on 19 April 2025 1:45 PM IST
Hyderabad: హెచ్ఎండీఏ ప్రాంతానికి బిల్డ్నౌ ప్లాట్ఫామ్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం తన AI-ఆధారిత ఆన్లైన్ భవన ఆమోద వ్యవస్థను మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ప్రాంతానికి విస్తరించింది.
By అంజి Published on 19 April 2025 9:37 AM IST
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. నెలకొరిగిన చెట్లు, ట్రాఫిక్, విద్యుత్కు అంతరాయం
శుక్రవారం నగరం, దాని పరిసర ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది.
By అంజి Published on 19 April 2025 7:17 AM IST
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 18 April 2025 6:15 PM IST
హైదరాబాద్ ఇక్రిశాట్లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 17 April 2025 11:19 AM IST
గద్దర్ అవార్డులకు ఛైర్పర్సన్గా సీనియర్ నటి ఎంపిక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్పర్సన్గా నటి జయసుధను ఎంపిక చేశారు
By Knakam Karthik Published on 17 April 2025 8:50 AM IST
రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 5:30 PM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 16 April 2025 12:34 PM IST