హైదరాబాద్ - Page 30
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST
పాపం పండింది.. పోలీసుల యాక్షన్ మొదలైంది
చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని ఒక యువకుడు "మాటలతో వేధిస్తున్నట్లు" చూపించే పాత వీడియో వైరల్ కావడంతో, పోలీసు దర్యాప్తు...
By Knakam Karthik Published on 6 Oct 2025 7:14 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:46 PM IST
Hyderabad: ఫామ్హౌస్లో 50 మంది మైనర్లు 'ట్రాప్ హౌస్' పార్టీ.. ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ
హైదరాబాద్: 50 మంది మైనర్లు గంజాయి, లిక్కర్ పార్టీ చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇంటర్ స్టూడెంట్స్..
By అంజి Published on 6 Oct 2025 9:13 AM IST
Hyderabad: మసీదు ముందు బీరు బాటిళ్లు విసిరిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్లోని ఒక మసీదు ముందు బీరు బాటిళ్లను విసిరిన కేసులో అక్టోబర్ 5 ఆదివారం ఒక వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు.
By అంజి Published on 6 Oct 2025 8:31 AM IST
ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 6:31 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్లు, భూములను, వాణిజ్య ప్లాట్లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
అమెరికాలో దారుణం.. హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని టెక్సాస్లో దుండగులు కాల్చి చంపారని..
By అంజి Published on 5 Oct 2025 7:23 AM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST














