నిజ నిర్ధారణ - Page 6
నిజమెంత: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్విమ్మింగ్ పూల్ లో నిరసనకారులు ఈతకొట్టారా?
షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరుకోవడంతో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Aug 2024 10:23 AM IST
FactCheck: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?
టెల్ అవీవ్ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Aug 2024 6:11 PM IST
నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ లో ఓ వ్యక్తి వెనుకకు చూడకుండా షూటింగ్ లో పాల్గొన్నాడా?
2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని గెలుచుకున్న టర్కీ షూటర్ యూసుఫ్ డికేక్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాడు.
By అంజి Published on 4 Aug 2024 10:00 PM IST
నిజమెంత: పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్.. భారత్ కు చెందిన నీరజ్ చోప్రా రికార్డును అధిగమించాడా?
క్రికెట్ అయినా.. హాకీ అయినా.. భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగే పోటీ ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Aug 2024 3:00 PM IST
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది హమాస్ నేత ఇస్మాయిల్ హనియే అంటూ ప్రచారం?
హమాస్ నేత ఇస్మాయిల్ హనియే జూలై 31, 2024న టెహ్రాన్లో హత్యకు గురైనట్లు తేలింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 2 Aug 2024 10:03 AM IST
నిజమెంత: కేరళలో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన పాత వీడియోలను ఇటీవలివిగా చెబుతూ వైరల్ చేస్తున్నారు
కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Aug 2024 5:45 PM IST
నిజమెంత: ఏపీలో జరిగిన ఘటనను ఢిల్లీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 July 2024 2:00 PM IST
నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జట్టు 4x400m రిలే ఫైనల్స్కు అర్హత సాధించిందా?
ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు.
By అంజి Published on 29 July 2024 6:00 PM IST
నిజమెంత: ఆ వీడియో నేపాల్ లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించినదేనా?
నేపాల్లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) వద్ద శౌర్య ఎయిర్లైన్స్ విమానం, 9N-AME (CRJ 200) టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 July 2024 4:15 PM IST
నిజమెంత: గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర భారీ వరదకు సంబంధించిన విజువల్స్ ఇటీవలివా?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 July 2024 11:30 AM IST
నిజమెంత: 2015 రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇటీవలిదిగా చెబుతున్నారు
ఈ వీడియో 2015 నాటి రైలు ప్రమాదానికి సంబంధించినది కాబట్టి, వైరల్ అవుతున్న వాదన తప్పు అని న్యూస్మీటర్ కనుగొంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 July 2024 11:45 AM IST
నిజమెంత: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు అయ్యన్న పాత్రుడు చింతకాయల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 July 2024 3:45 PM IST