క్రైం - Page 167
Vizianagaram: ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై డీఎస్పీ డ్రైవర్ అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
విజయనగరం జిల్లాలో ఓ మహిళపై తన ప్రియుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jun 2024 10:00 AM IST
ముంబై పేలుళ్ల దోషిని.. జైలులో కొట్టి చంపిన ఖైదీలు
మార్చి 1993 ముంబై పేలుళ్ల కేసులో ఒక దోషిని కొల్హాపూర్ సెంట్రల్ జైలులో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 3 Jun 2024 9:01 AM IST
పెళ్లి ఊరేగింపులో విషాదం.. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు.
By అంజి Published on 3 Jun 2024 7:15 AM IST
Karimnagar: ఆర్టీసీ బస్సు అతివేగం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
గంగాధర మండలం వెలిచాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవ్వ(52) మృతి చెందింది.
By అంజి Published on 2 Jun 2024 9:15 PM IST
హైదరాబాద్లో కొత్తరకం గంజాయి కలకలం
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 12:05 PM IST
ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంట్లో యువతి చోరీ.. అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో ఓ యువతి ప్రియుడితో కలిసి సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీకి పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 9:18 AM IST
ఎండలో బయటకు వెళ్లొద్దన్న తల్లి.. 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
తెలంగాణలోని వరంగల్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 31 May 2024 7:57 PM IST
అఖిల సూసైడ్ కేసులో ప్రియుడు అరెస్ట్
జీడిమెట్లలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 31 May 2024 4:01 PM IST
Mahabubabad: 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని..
నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామంలో జరిగింది.
By అంజి Published on 31 May 2024 2:00 PM IST
భార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్
ఉత్తర్ ప్రదేశ్లోని మెయిన్పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:51 AM IST
భార్య తల నరికిన భర్త.. ఆపై మృతదేహం చర్మాన్ని వొలిచి..
భార్య తనకు రాత్రి భోజనం అందించలేదనే కారణంతో ఆమెను హత్య చేశాడో భర్త. ఆపై మృతదేహం చర్మాన్ని రాత్రాంతా వొలిచాడు. ఆ తర్వాత..
By అంజి Published on 31 May 2024 7:45 AM IST
Jammu : లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని తుంగి మోర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 May 2024 4:28 PM IST














