క్రైం - Page 12
ర్యాపిడోలో 'చాక్లెట్' పార్శిల్, లోపల చూస్తే కొకైన్..గచ్చిబౌలి డ్రగ్స్ ముఠా స్కెచ్
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 9:38 PM IST
Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 4:43 PM IST
23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!
ఘజియాబాద్లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 4:01 PM IST
రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
రాజస్థాన్లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 12:41 PM IST
జూదానికి బానిసైన బ్యాంక్ ఉద్యోగి.. లాకర్కు కన్నం.. 2.7 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు
నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన బ్యాంకులోనే కస్టమర్ల సొత్తుకు రెక్కలొచ్చాయి. బెంగళూరులోని ఒక ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో...
By అంజి Published on 16 Feb 2026 8:40 AM IST
16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య కలకలం.. 'డెడ్బాడీ కోసం స్మశానవాటిక చెరువులో వెతకండి' అంటూ..
ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీసుకున్న ఆవేదన భరిత నిర్ణయం గురుగ్రామ్లో తీవ్ర కలకలం రేపింది. తన ఆచూకీ ఎక్కడ ఉంటుందో ముందే..
By అంజి Published on 16 Feb 2026 7:46 AM IST
శివరాత్రి వేళ నల్గొండలో విషాదం..BMW బైక్ ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి
నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 15 Feb 2026 6:56 PM IST
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి.. బెర్క్లీ కొండల్లో లభ్యమైన మృతదేహం!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By అంజి Published on 15 Feb 2026 11:10 AM IST
హైదరాబాద్లో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని.. బావను చంపేశారు
రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ ఖదీర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.
By అంజి Published on 15 Feb 2026 7:47 AM IST
సత్తెనపల్లిలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన కూతురు!
ఫిబ్రవరి 8న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో 40 ఏళ్ల మహిళను ఆమె కూతురు దహనం చేసి చంపినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
By అంజి Published on 14 Feb 2026 7:37 AM IST
గదిలో ఎంబీఏ విద్యార్థిని నగ్న మృతదేహం.. అశ్లీల ఫోటోలతో వేధించిన క్లాస్మేట్.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. అద్దె గదిలో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని నగ్న స్థితిలో శవమై...
By అంజి Published on 14 Feb 2026 7:18 AM IST
Accident : హైవేపై ఢీకొన్న నాలుగు వాహనాలు .. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం హోస్కోట్ గ్రామీణ జిల్లా శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
By Medi Samrat Published on 13 Feb 2026 11:59 AM IST














