క్రైం - Page 12
దారుణం..వ్యభిచారానికి నిరాకరించిందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 17 July 2025 1:31 PM IST
బ్లూ ఫిల్మ్లు అమ్ముతూ పట్టుబడ్డాడని వ్యక్తిపై తప్పుడు ప్రచారం.. చివరికి ఏం జరిగిందంటే.?
వాట్సాప్ ద్వారా మత విద్వేషం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు...
By Medi Samrat Published on 16 July 2025 4:17 PM IST
డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు...
By అంజి Published on 16 July 2025 10:11 AM IST
Telangana: కేజీబీవీ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి తర్వాత తన...
By అంజి Published on 16 July 2025 6:31 AM IST
టాక్సీ కాలువలో పడి 8 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 July 2025 8:10 PM IST
షాకింగ్.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
కర్నాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ లెక్చరర్ విద్యార్థినిపై పదేపదే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 15 July 2025 7:16 PM IST
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది
By Knakam Karthik Published on 15 July 2025 2:05 PM IST
భర్తను చంపిన భార్య.. భయంతో మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి..
గొడవ తర్వాత భర్తను చంపి, అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందన్న ఆరోపణలతో 38 ఏళ్ల మహిళను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 15 July 2025 11:29 AM IST
యాదాద్రి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. సినిమా స్టైల్లో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.
By అంజి Published on 15 July 2025 9:32 AM IST
పెళ్లిలో చికెన్ ముక్కల కోసం గొడవ.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపి..
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక వివాహ వేడుక విషాదకరంగా మారింది. ఆహారం విషయంలో జరిగిన వివాదం కత్తిపోట్లకు దారితీసి ఒక వ్యక్తి మృతి చెందాడు.
By అంజి Published on 15 July 2025 7:17 AM IST
పిల్లలు లేరని భూతవైద్యం కోసం వచ్చిన మహిళపై తాంత్రికుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శనివారం మధ్యాహ్నం భూతవైద్యం కోసం వచ్చిన...
By Medi Samrat Published on 14 July 2025 3:56 PM IST
యాదాద్రి జిల్లాల్లో కలకలం.. స్కూల్ వెనక 5వ తరగతి బాలిక మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
By అంజి Published on 14 July 2025 12:08 PM IST