ఆంధ్రప్రదేశ్ - Page 99
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
By అంజి Published on 25 March 2025 9:46 AM IST
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 25 March 2025 6:39 AM IST
శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం వేలం
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం...
By Medi Samrat Published on 24 March 2025 9:16 PM IST
దివ్యాంగ విద్యార్దులకు శుభవార్త.. నేరుగా ఖాతాల్లో ఫించను జమ
వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ...
By Medi Samrat Published on 24 March 2025 7:49 PM IST
ఉగాది రోజున పీ4 ప్రారంభం.. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 24 March 2025 7:18 PM IST
వేసవి ప్రణాళికపై సీఎం రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 24 March 2025 5:30 PM IST
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 24 March 2025 4:03 PM IST
రంగులపై చూపించిన శ్రద్ధ, రైతులను ఆదుకోవడంలో లేదు...జగన్పై ఏపీ మంత్రి ఫైర్
"జగన్ ప్రభుత్వంలో అరటి రైతులను ఆదుకోవడానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు..అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 March 2025 4:00 PM IST
Video : ఏడో తరగతి విద్యార్థులను చావబాదిన టెన్త్ స్టూడెంట్
కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 24 March 2025 2:30 PM IST
ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు.
By Knakam Karthik Published on 24 March 2025 1:16 PM IST
కాలువల్లో చెత్త వేస్తే జరిమానా? 'ఫొటో కొట్టు ప్రైజ్ పట్టు' అంటోన్న ఏపీ డిప్యూటీ స్పీకర్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక జారీ చేశారు.
By Knakam Karthik Published on 24 March 2025 6:30 AM IST
గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన మంత్రి లోకేశ్ ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఫ్యామిలీతో కలిసి పంజాబ్లోని అమృత్సర్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 23 March 2025 5:56 PM IST