ఆంధ్రప్రదేశ్ - Page 100
ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:42 PM IST
ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు
నైరుతి రుతు పవనాలు తాకినా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల...
By అంజి Published on 3 Jun 2025 7:33 AM IST
'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST
టీడీపీ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధపడే ఉన్నాం : సజ్జల
వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్లను...
By Medi Samrat Published on 2 Jun 2025 7:22 PM IST
రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్
ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 5:30 PM IST
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:31 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST
యోగా దినోత్సవం..గిన్నిస్ రికార్డ్ టార్గెట్గా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర ప్రచారం కోసం 1.13 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు
By Knakam Karthik Published on 1 Jun 2025 6:01 PM IST
వారిద్దరి మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది: షర్మిల
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 3:42 PM IST
'పిల్లల భవిష్యత్తో ఆడలాడుకుంటున్నారు'.. వైఎస్ జగన్, లోకేష్లపై షర్మిల ఫైర్
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్...
By అంజి Published on 1 Jun 2025 1:00 PM IST














