ఆంధ్రప్రదేశ్ - Page 101
'పిల్లల భవిష్యత్తో ఆడలాడుకుంటున్నారు'.. వైఎస్ జగన్, లోకేష్లపై షర్మిల ఫైర్
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్...
By అంజి Published on 1 Jun 2025 1:00 PM IST
1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
By అంజి Published on 1 Jun 2025 11:30 AM IST
వైఎస్ జగన్ విమర్శలు.. మంత్రి లోకేష్ మాస్ కౌంటర్
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
By అంజి Published on 1 Jun 2025 8:32 AM IST
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
ఏపీ ప్రజలకు రెండు గుడ్న్యూస్లు చెప్పిన మంత్రి
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:44 PM IST
భ్రష్టుపట్టించారు.. చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ : వైఎస్ జగన్
పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చాలా జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:27 PM IST
వాట్సాప్లో డీఎస్సీ హాల్ టికెట్లు
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ http:// cse.ap.gov.in ద్వారా...
By Medi Samrat Published on 31 May 2025 4:30 PM IST
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 31 May 2025 9:00 AM IST
నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న...
By అంజి Published on 31 May 2025 8:27 AM IST
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్నతస్థాయి సమావేశం
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్...
By Medi Samrat Published on 30 May 2025 7:44 PM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఘటనపై మహిళా కమీషన్ సీరియస్
కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని మహిళా కమీషన్ ఛైర్మన్ శైలజా రాయపాటి ఖండించారు.
By Medi Samrat Published on 30 May 2025 7:13 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST














