ఆంధ్రప్రదేశ్ - Page 95
తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:15 PM IST
మీలా విఫలం కాకూడదనే అలా చేశాం..జగన్కు మంత్రి సత్యకుమార్ లేఖ
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 4:11 PM IST
ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై దాడి.. ఖండించిన వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
By అంజి Published on 13 Sept 2025 8:31 AM IST
వైఎస్ జగన్ రాకకై డిప్యూటీ సీఎం ఎదురుచూపులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదు
By Medi Samrat Published on 12 Sept 2025 8:00 PM IST
నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్
కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత...
By Medi Samrat Published on 12 Sept 2025 5:35 PM IST
నాలుగోసారి కూడా మోదీనే వస్తారు.. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది
వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు.
By Medi Samrat Published on 12 Sept 2025 4:41 PM IST
మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: వైసీపీ నేత బుగ్గన
రాష్ట్రంలో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:05 PM IST
వైజాగ్, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల
తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 2:30 PM IST
కాకినాడ మత్స్యకారులు విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి...
By అంజి Published on 12 Sept 2025 1:10 PM IST
అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్లో రాష్ట్ర బృందం పర్యటన
అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Knakam Karthik Published on 12 Sept 2025 10:53 AM IST
రైతులకు శుభవార్త..రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
ఆంధప్రదేశ్లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు
By Knakam Karthik Published on 12 Sept 2025 6:54 AM IST
గుడ్న్యూస్.. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు పారదర్శకంగా బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని...
By Medi Samrat Published on 11 Sept 2025 9:20 PM IST














