ఆంధ్రప్రదేశ్ - Page 87
పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై ఉన్న శ్రద్ద వైద్య కళాశాలలపై ఎందుకు లేదు.?
వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై పెట్టిన శ్రద్దను.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలపై పెట్టలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్...
By Medi Samrat Published on 24 Sept 2025 8:50 PM IST
ఆ కార్యక్రమానికి వైఎస్ జగన్ను ఆహ్వానిస్తాం : నారా లోకేష్
కూటమి ప్రభుత్వం హయాంలో నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను...
By Medi Samrat Published on 24 Sept 2025 6:50 PM IST
వారి కోసం యాప్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
పార్టీ కార్యకర్తల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు.
By Medi Samrat Published on 24 Sept 2025 6:11 PM IST
మెగా డీఎస్సీ అభ్యర్థులకు రేపే నియామక పత్రాల అందజేత
మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 5:49 PM IST
జీఎస్టీ ప్రభావంతో జోరందుకున్న వాహనాల అమ్మకాలు.. మంత్రి ప్రకటన
రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందాని, పన్ను భారం తగ్గడంతో
By Medi Samrat Published on 24 Sept 2025 4:47 PM IST
బీసీలకు శుభవార్త..త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:49 AM IST
చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
త్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:05 AM IST
పాలకొల్లు, తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు, తిరుమలలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 24 Sept 2025 10:13 AM IST
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడదు: మంత్రి లోకేష్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం పునరుద్ఘాటించారు.
By అంజి Published on 24 Sept 2025 7:50 AM IST
PMAY 2.0: నెల్లూరు జిల్లాలోని పేదలకు 2,838 ఇళ్ల మంజూరు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పేదలకు 2,838 ఇళ్లను మంజూరు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం...
By అంజి Published on 24 Sept 2025 7:17 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 24 Sept 2025 6:36 AM IST
మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియస్
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 23 Sept 2025 8:50 PM IST














