ఆంధ్రప్రదేశ్ - Page 86
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన
నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:36 AM IST
పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది.
By Medi Samrat Published on 15 Oct 2025 9:20 PM IST
పిల్లలకు బాదంపాలలో పురుగుల మందు కలిపి తాగించి.. ఆపై తండ్రి కూడా..
కోనసీమ జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:36 PM IST
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 15 Oct 2025 5:30 PM IST
నకిలీ మద్యం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:09 PM IST
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:57 PM IST
విశాఖకు గూగుల్ రావడానికి లోకేశ్ది ప్రధాన పాత్ర: చంద్రబాబు
విశాఖపట్నంకు గూగుల్ రావడానికి ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 12:19 PM IST
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 11:13 AM IST
190 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కీలకమైన "గోల్డెన్ అవర్" లోపు ఆసుపత్రులకు చేరుకోవడానికి, సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190...
By అంజి Published on 15 Oct 2025 7:51 AM IST
ప్రధాని కర్నూలు పర్యటన.. ఈ 4 మండలాల్లో స్కూళ్లు మూసివేత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 15 Oct 2025 7:37 AM IST
ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నంలను గుర్తించండి
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను...
By Medi Samrat Published on 14 Oct 2025 8:10 PM IST
కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:36 PM IST














