ఆంధ్రప్రదేశ్ - Page 88
మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియస్
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 23 Sept 2025 8:50 PM IST
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు.
By Medi Samrat Published on 23 Sept 2025 7:57 PM IST
ఏపీ అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:00 PM IST
వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: లోకేశ్
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:10 AM IST
'పరకామణి స్కామ్'పై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
పరకామణి (నాణేలు మరియు కరెన్సీ నోట్ల లెక్కింపు కేంద్రం) కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ఆదేశించింది.
By అంజి Published on 23 Sept 2025 10:43 AM IST
నేటి నుంచే గ్రామ సచివాలయ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ..
By అంజి Published on 23 Sept 2025 9:20 AM IST
ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగార్హులకు గుడ్న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్టు పేర్కొంది.
By అంజి Published on 23 Sept 2025 7:02 AM IST
కొత్త జీఎస్టీ శ్లాబులపై వైఎస్ జగన్ ప్రశంసలు
దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబులపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
By Medi Samrat Published on 22 Sept 2025 7:10 PM IST
'దయచేసి పిల్లలకు విద్యను దూరం చేయకండి'.. తల్లిదండ్రులకు మంత్రి లోకేష్ రిక్వెస్ట్
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) లో ప్రవేశం నిరాకరించబడిన తర్వాత పత్తి పొలాల్లో పని చేయవలసి వచ్చిన జెస్సీ అనే బాలిక దుస్థితి చూసి...
By అంజి Published on 22 Sept 2025 7:42 AM IST
Andrapradesh: తెలుగులో జీఎస్టీ 2.0 జీవోలు రిలీజ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్లెట్ ను ఆదివారం ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 7:30 PM IST
జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:06 PM IST
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By Knakam Karthik Published on 21 Sept 2025 4:58 PM IST














