ఆంధ్రప్రదేశ్ - Page 42
అవినాష్ రెడ్డి అనుచరులతో ప్రాణహాని ఉంది: సునీల్ యాదవ్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ వాపోయారు.
By అంజి Published on 22 Jun 2025 11:19 AM IST
'రప్పా రప్పా నరుకుతాం' పోస్టర్.. వైసీపీ కార్యకర్తకు 14 రోజుల రిమాండ్
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి.
By Medi Samrat Published on 21 Jun 2025 4:30 PM IST
నాడు దీపావళి వద్దంటే మానేశారు.. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 21 Jun 2025 3:40 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి టీటీడీ గట్టి హెచ్చరిక
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్లపై తిరుమల తిరుపతి...
By అంజి Published on 21 Jun 2025 8:31 AM IST
వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. ప్రతి నెలా చివరి 5 రోజుల్లో రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా చివరి ఐదు రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం...
By అంజి Published on 21 Jun 2025 7:44 AM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST
'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 21 Jun 2025 6:40 AM IST
సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే ఉపేక్షించబోం..జగన్ కామెంట్స్పై పవన్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 3:45 PM IST
వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:59 PM IST
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు.. వరల్డ్ రికార్డే లక్ష్యంగా..
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జూన్ 21న విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలకు హాజరవుతారు.
By అంజి Published on 20 Jun 2025 11:08 AM IST
'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి
అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 20 Jun 2025 8:06 AM IST
బనకచర్ల ప్రాజెక్ట్.. తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్రం సమావేశం!
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By అంజి Published on 20 Jun 2025 7:46 AM IST