ఆంధ్రప్రదేశ్ - Page 42
'సంపదను సృష్టించండి, సమాజానికి సేవ చేయండి'.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By అంజి Published on 7 Sept 2025 8:09 AM IST
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది.
By Medi Samrat Published on 6 Sept 2025 7:01 PM IST
శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Medi Samrat Published on 6 Sept 2025 5:01 PM IST
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...
By Medi Samrat Published on 6 Sept 2025 4:00 PM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Sept 2025 2:24 PM IST
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఈ నెలలోనే టీచర్ నియామకాలు
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:08 AM IST
'ఈ రాష్ట్రం మీ జాగీరా?.. ఎప్పటికీ మీరే సీఎం అని కలలు కంటున్నారా?'.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 6 Sept 2025 7:27 AM IST
సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష
గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 5 Sept 2025 7:45 PM IST
ఎనిమిది నెలల కిందటే అమెరికాలో ఉద్యోగం.. ఇంతలో విషాదం
అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడి జీవితం విషాదాంతమైంది.
By Medi Samrat Published on 5 Sept 2025 7:15 PM IST
తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల
గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు.
By Medi Samrat Published on 5 Sept 2025 6:45 PM IST
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలీకాప్టర్ను మార్చారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 5:24 PM IST
రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి..ప్రధాని మోదీకి లోకేశ్ వినతి
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:14 PM IST














