ఆంధ్రప్రదేశ్ - Page 41
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం
విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ...
By Medi Samrat Published on 8 Sept 2025 7:30 PM IST
వినూత్న పథకాలతో రోడ్మ్యాప్ను ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి, పర్యాటక రంగంలో స్థిరమైన వృద్ధిని తీసుకుని రావడానికి, పెట్టుబడులను...
By Medi Samrat Published on 8 Sept 2025 6:27 PM IST
ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 8 Sept 2025 5:25 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
Andrapradesh: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:59 PM IST
ఏపీలో ఆ వ్యాధి కారణంగా 20 మంది మృతి..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అనుమానిత మెలియోయిడోసిస్ మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తురకపాలెం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది
By Knakam Karthik Published on 8 Sept 2025 12:22 PM IST
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST
పవన్కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 3:27 PM IST














