ఆంధ్రప్రదేశ్ - Page 43
16,347 ఉద్యోగాల భర్తీ.. మరో బిగ్ అప్డేట్
16,347 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, 17న జరిగిన జంతుశాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల...
By అంజి Published on 23 Jun 2025 9:00 AM IST
సింగయ్య మృతి కేసు.. నిందితుడుగా వైఎస్ జగన్.. సెక్షన్లు ఇవే
మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు.
By అంజి Published on 23 Jun 2025 7:32 AM IST
రేపు కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jun 2025 8:15 PM IST
మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా..జగన్పై షర్మిల ఫైర్
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగి చనిపోయిన దృశ్యాలు భయానకం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:51 PM IST
యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం
విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:01 PM IST
సింగయ్య మృతి.. వెలుగులోకి షాకింగ్ వీడియో!
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Jun 2025 12:46 PM IST
అవినాష్ రెడ్డి అనుచరులతో ప్రాణహాని ఉంది: సునీల్ యాదవ్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ వాపోయారు.
By అంజి Published on 22 Jun 2025 11:19 AM IST
'రప్పా రప్పా నరుకుతాం' పోస్టర్.. వైసీపీ కార్యకర్తకు 14 రోజుల రిమాండ్
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి.
By Medi Samrat Published on 21 Jun 2025 4:30 PM IST
నాడు దీపావళి వద్దంటే మానేశారు.. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 21 Jun 2025 3:40 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి టీటీడీ గట్టి హెచ్చరిక
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్లపై తిరుమల తిరుపతి...
By అంజి Published on 21 Jun 2025 8:31 AM IST
వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. ప్రతి నెలా చివరి 5 రోజుల్లో రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా చివరి ఐదు రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం...
By అంజి Published on 21 Jun 2025 7:44 AM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST