ఆంధ్రప్రదేశ్ - Page 384

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
కీలక భేటీలలో భాగమవుతున్న బ్రదర్ అనిల్ కుమార్
కీలక భేటీలలో భాగమవుతున్న బ్రదర్ అనిల్ కుమార్

ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడి పాలెంలో పాస్టర్లతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు

By Medi Samrat  Published on 7 Feb 2024 7:31 PM IST


కృష్ణా నదిలో అరుదైన విగ్రహాలు లభ్యం
కృష్ణా నదిలో అరుదైన విగ్రహాలు లభ్యం

కృష్ణా నది నుంచి పురాతనమైన విష్ణు విగ్రహం, శివలింగం లభ్యమయ్యాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని కృష్ణా నదిలో ఇవి బయటపడ్డాయి.

By Medi Samrat  Published on 7 Feb 2024 7:30 PM IST


ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

By Medi Samrat  Published on 7 Feb 2024 7:21 PM IST


ఈ దేశంలోనే డర్టీ పొలిటీషియన్ ఆయనే: మంత్రి రోజా
ఈ దేశంలోనే డర్టీ పొలిటీషియన్ ఆయనే: మంత్రి రోజా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి తెలిసిందే! చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపనున్నారు.

By Medi Samrat  Published on 7 Feb 2024 4:24 PM IST


Finance Minister Buggana Rajendranath, budget, AP Assembly, APnews
AP Budget: రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్‌

2024 - 2025 వార్షిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389.27 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

By అంజి  Published on 7 Feb 2024 12:04 PM IST


AP unemployed, DSC notification, APGovt, APnews
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నేడే డీఎస్‌సీ నోటిఫికేషన్‌!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారని సమాచారం.

By అంజి  Published on 7 Feb 2024 7:39 AM IST


విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు
విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు

కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు

By Medi Samrat  Published on 6 Feb 2024 9:15 PM IST


గణేష్‌కు 30 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
గణేష్‌కు 30 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో స్మగ్లర్ల వాహనం ఢీకొని కానిస్టేబుల్ గణేష్ (32) మృతి చెందాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 6 Feb 2024 8:15 PM IST


సీఎం జగన్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది
సీఎం జగన్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది

మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామికి ఈసారి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 6 Feb 2024 7:45 PM IST


వాలంటీర్లను హెచ్చరించిన చంద్రబాబు నాయుడు
వాలంటీర్లను హెచ్చరించిన చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

By Medi Samrat  Published on 6 Feb 2024 7:15 PM IST


చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా.? : వైఎస్ జగన్
చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా.? : వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన

By Medi Samrat  Published on 6 Feb 2024 6:15 PM IST


ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. అందుకోసమే..!
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. అందుకోసమే..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.

By Medi Samrat  Published on 6 Feb 2024 5:42 PM IST


Share it