ఆంధ్రప్రదేశ్ - Page 35
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవా టికెట్లు నేడే విడుదల
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:45 AM IST
ఏపీకి 361 మంది నేపాల్ బాధితులు..ఫలించిన మంత్రి లోకేశ్ కృషి
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు విజయవంతంగా రాష్ట్రానికి చేరుకున్నారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:36 AM IST
వచ్చే నెలలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 17 Sept 2025 8:40 PM IST
విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం
చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక...
By Medi Samrat Published on 17 Sept 2025 8:10 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసుల నోటీసులు
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 6:48 PM IST
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, వైసీపీ హాజరుపై సస్పెన్స్
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి
By Knakam Karthik Published on 17 Sept 2025 4:45 PM IST
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని..
By Medi Samrat Published on 17 Sept 2025 2:56 PM IST
అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.
By Medi Samrat Published on 17 Sept 2025 2:48 PM IST
వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:42 PM IST
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:17 PM IST
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 1:48 PM IST
భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు పెట్టిన భర్త సహా ముగ్గురు అరెస్ట్
భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 12:00 PM IST














