ఆంధ్రప్రదేశ్ - Page 35
విద్యుత్ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో...
By అంజి Published on 9 Jan 2026 8:28 AM IST
సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు
పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు.
By అంజి Published on 9 Jan 2026 7:47 AM IST
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 9 Jan 2026 6:58 AM IST
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం.. రూ.10,000 ఆర్థిక సాయం
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...
By అంజి Published on 9 Jan 2026 6:51 AM IST
అది చాలా తప్పు : వైఎస్ జగన్
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 7:50 PM IST
చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 4:13 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి రాత్రి వరకే అవకాశం
తిరుమలలో గత ఏడాది డిసెంబర్ 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:26 PM IST
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 11:23 AM IST
సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 10:06 AM IST
Rain Alert : బలపడిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:15 AM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు రాష్ట్రపతి కార్యాలయం షాక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:32 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..రూ.19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:03 AM IST














