ఆంధ్రప్రదేశ్ - Page 348
'చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు కట్'.. ప్రజలను ఆలోచించి ఓటు వేయమన్న సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని లూటీ చేస్తారని, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపుతారని ముఖ్యమంత్రి జగన్...
By అంజి Published on 20 April 2024 6:24 AM IST
ఆంధ్రప్రదేశ్లోని ఆ స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్రకటించారు
By Medi Samrat Published on 19 April 2024 4:59 PM IST
ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత మంది ఉంటారో లెక్క పెట్టుకో.. కేసీఆర్కు రేవంత్ సవాల్
ఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.....
By Medi Samrat Published on 19 April 2024 3:34 PM IST
పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 April 2024 12:00 PM IST
విషాదం.. స్కాట్లాండ్లో నీట మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
స్కాట్లాండ్లోని పర్యాటక ప్రదేశంలో హైదరాబాదీ సహా ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు.
By అంజి Published on 19 April 2024 11:15 AM IST
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏపీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం: షర్మిల
ఏపీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదేళ్ల ప్రత్యేక హోదాపై తొలి సంతకం ఉంటుందనన్నారు.
By అంజి Published on 19 April 2024 9:35 AM IST
Nani Vs Chinni: 'మా అన్న టీడీపీకి ద్రోహం చేశారు'.. అని అంటున్న కేశినేని చిన్ని
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘కేశినేని’ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారోననే సస్పెన్స్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 April 2024 8:54 AM IST
సీఎం జగన్పై రాళ్లు రువ్విన వ్యక్తి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడి చేసిన యువకుడిని విజయవాడ కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
By అంజి Published on 19 April 2024 7:38 AM IST
మే 13న కార్మికులు, ఉద్యోగులకు.. వేతనంతో కూడిన సెలవు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 19 April 2024 6:30 AM IST
ఏపీలో తొలి నామినేషన్ వేసింది ఎవరో తెలుసా..?
నాలుగో దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఘట్టం మొదలైంది.
By Medi Samrat Published on 18 April 2024 8:30 PM IST
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Medi Samrat Published on 18 April 2024 7:12 PM IST
ఆంధ్రప్రదేశ్ పై భానుడి పగ.. ఆ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని
By Medi Samrat Published on 18 April 2024 3:45 PM IST














