ఆంధ్రప్రదేశ్ - Page 343
వారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 30 April 2024 1:28 PM IST
నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు
By Medi Samrat Published on 30 April 2024 9:15 AM IST
టీడీపీ నుండి ఆ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు టీడీపీ నేతలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెబల్ అభ్యర్థులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 30 April 2024 8:45 AM IST
చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 29 April 2024 2:30 PM IST
హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యం: ఆ లిస్టులో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 April 2024 1:00 PM IST
ఏపీలో పెన్షన్ల పంపిణీపై స్పష్టత
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 6:31 AM IST
ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: పవన్ కల్యాణ్
ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని...
By అంజి Published on 28 April 2024 9:15 PM IST
సుప్రీంకోర్టులో ముస్లిం కోటా కోసం టీడీపీ కొట్లాడింది.. జగన్ అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని 'తప్పుడు ప్రచారం' చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
By అంజి Published on 28 April 2024 8:00 PM IST
నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్
వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
By అంజి Published on 28 April 2024 4:34 PM IST
AP Polls: తొలి గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎదురుచూపులు
ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ తొలి విజయం సాధించాలని టిడిపి, వైఎస్ఆర్సిపి లో కొందరు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 April 2024 3:15 PM IST
కూటమి సర్కార్ వచ్చాక గంజాయి ముఠాను అణచివేస్తాం: పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 9:30 PM IST
జగన్ నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే ఎవరూ కొనరు: చంద్రబాబు
ఆత్మకూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 7:30 PM IST














