ఆంధ్రప్రదేశ్ - Page 342
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో మార్పులు.. ఏపీకి నితిన్ గడ్కరీ
ఏపీకి పలువురు బీజేపీ నేతలు క్యూ కట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ...
By Medi Samrat Published on 2 May 2024 11:45 AM IST
ఏపీలో మా మద్దతు ఆ పార్టీకేనని తేల్చి చెప్పిన అసదుద్దీన్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి తెలంగాణకు చెందిన బడా నేత నుండి మద్దతు వచ్చింది
By Medi Samrat Published on 2 May 2024 11:15 AM IST
గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు
గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు కలుగుతూనే ఉన్నాయి. గ్లాస్ గుర్తు అంటే చాలు జనసేన అంటూ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు
By Medi Samrat Published on 2 May 2024 8:51 AM IST
సుజనా చౌదరి Vs ఆసిఫ్ : విజయవాడ వెస్ట్ విజేత ఎవరు.?
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 2 May 2024 8:25 AM IST
మేనిఫెస్టోకు టీడీపీ, జనసేననే ప్రాతినిథ్యం.. బీజేపీ కాదు: పురంధేశ్వరి
మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికల వాగ్దానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, బీజేపీని కాదని పురంధేశ్వరి స్పష్టం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 May 2024 6:30 PM IST
నేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
By అంజి Published on 1 May 2024 4:13 PM IST
నవ సందేహాలకు సమాధానాలేవి..? సీఎం జగన్కు షర్మిల లేఖ
ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 May 2024 11:13 AM IST
మేనిఫెస్టో కవర్ పేజీపై 'మోదీ' ఫోటో లేదు.. ఎందుకు..?
టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 1 May 2024 9:30 AM IST
ఉమ్మడి మేనిఫెస్టోతో అబద్దాలకు రెక్కలు కడుతున్నారు: సీఎం జగన్
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 8:30 PM IST
AP Polls: కడపలో ప్రచారాన్ని హోరెత్తించిన.. వైఎస్ భారతి, బ్రదర్ అనిల్ కుమార్
రాజకీయాలకతీతంగా నిలువునా చీలిపోయిన వైఎస్ఆర్ కుటుంబం.. కుటుంబ కంచుకోట అయిన కడపలో ప్రచారం హోరెత్తించింది.
By అంజి Published on 30 April 2024 5:30 PM IST
Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 4:44 PM IST
Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.
By అంజి Published on 30 April 2024 2:28 PM IST














